బొడ్డేపల్లి రాజగోపాలరావు

వికీపీడియా నుండి
బొడ్డేపల్లి రాజగోపాలరావు
Constituency శ్రీకాకుళం
Personal details
Born ఆంధ్ర ప్రదేశ్
Political party భారత జాతీయ కాంగ్రెసు
Children 2 కుమారులు మరియు 1 కుమార్తె.
Website లేదు

బొడ్డేపల్లి రాజగోపాలరావు ప్రముఖ రాజకీయ నాయకుడు మరియు పార్లమెంటు సభ్యుడు.

వీరు శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం నుండి 1952 - 1984 మధ్య కాలంలో ఆరు సార్లు భారత పార్లమెంటుకు ఎన్నికయ్యారు.[1]

శ్రీకాకుళం జిల్లాలో వంశధార నదిపై నిర్మించిన సాగునీటి ప్రాజెక్టుకు "బొడ్డేపల్లి రాజగోపాలరావు ప్రాజెక్టు" గా నామకరణం చేశారు.[2]

రాజగోపాలరావు 68 సంవత్సరాల వయసులో 22 ఫిబ్రవరి, 1992 సంవత్సరం విశాఖపట్నంలో పరమపదించారు.[3]

మూలాలు [మార్చు]