రత్నగిరి-సింధుదుర్గ్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రత్నగిరి-సింధుదుర్గ్ లోక్‌సభ నియోజకవర్గం
నియోజక వర్గం, లోక్‌సభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంమహారాష్ట్ర మార్చు
అక్షాంశ రేఖాంశాలు16°42′0″N 73°24′0″E మార్చు
పటం

రత్నగిరి-సింధుదుర్గ్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, మహారాష్ట్ర రాష్ట్రంలోని 48 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం రత్నగిరి, సింధుదుర్గ్ జిల్లాల పరిధిలో 06 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2002 జూలై 12న ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా ఈ నియోజకవర్గం 2008 ఫిబ్రవరి 19న నూతనంగా ఏర్పాటైంది.[1][2]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు[మార్చు]

నియోజకవర్గ సంఖ్య పేరు జిల్లా 2019లో గెలిచిన ఎమ్మెల్యే పార్టీ
265 చిప్లూన్ రత్నగిరి శేఖర్ గోవిందరావు నికమ్ ఎన్సీపీ
266 రత్నగిరి రత్నగిరి ఉదయ్ సమంత్ శివసేన
267 రాజాపూర్ రత్నగిరి రాజన్ సాల్వి శివసేన
268 కంకవ్లి సింధుదుర్గ్ నితేష్ నారాయణ్ రాణే బీజేపీ
269 కుడాల్ సింధుదుర్గ్ వైభవ్ నాయక్ శివసేన
270 సావంత్‌వాడి సింధుదుర్గ్ దీపక్ కేసర్కర్ శివసేన

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]

సంవత్సరం పేరు పార్టీ
2009 నీలేష్ రాణే భారత జాతీయ కాంగ్రెస్
2014 వినాయక్ రౌత్ శివసేన
2019 [3]

మూలాలు[మార్చు]

  1. "Delimitation Commission of India Notification" (PDF). Chief Electoral Officer, Maharashtra. p. 25. Retrieved 8 November 2014.
  2. "Delimitation notification comes into effect". The Hindu. 20 February 2008. Archived from the original on 28 February 2008.
  3. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.

వెలుపలి లంకెలు[మార్చు]