ఎ.ఎస్.జగన్నాథశర్మ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5: పంక్తి 5:
కథలతో పాటు వీరు 18 నవలలు కూడ వ్రాశారు. వాటిలో అగ్రహారం, శౌర్యచక్ర, చార్మినార్, ఇక్కడంతా క్షేమం వంటి నవలలు కూడ వ్రాసి పాఠకుల మన్ననలు పొందారు. అంతేకాకుండా వీరు సినిమా మరియు టి.వి. రచయితగా కూడ ప్రసిద్ధులు.
కథలతో పాటు వీరు 18 నవలలు కూడ వ్రాశారు. వాటిలో అగ్రహారం, శౌర్యచక్ర, చార్మినార్, ఇక్కడంతా క్షేమం వంటి నవలలు కూడ వ్రాసి పాఠకుల మన్ననలు పొందారు. అంతేకాకుండా వీరు సినిమా మరియు టి.వి. రచయితగా కూడ ప్రసిద్ధులు.


వీరి రదనలలో జగన్నాథ రథచక్రాల్, కథా సరిత్సాగరం, పంచతంత్రం, పాలపిట్టి, నెమలీక, పేదరాసి పెద్దమ్మ వంటి కథలు బహుళ ప్రజాదరణ పొందాయి. ఆబాల గోపాలానికి అనువైన శైలిలో వెలువడ్డా శర్మగారి భారత, భాగవత రామయణాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.
వీరి రదనలలో జగన్నాథ రథచక్రాల్, కథా సరిత్సాగరం<ref>[http://booklikes.com/katha-saritsagaram-jagannadha-sarma/book,10493782 Katha saritsagaram by: Jagannadha sarma (author)]</ref>, పంచతంత్రం, పాలపిట్టి, నెమలీక, పేదరాసి పెద్దమ్మ వంటి కథలు బహుళ ప్రజాదరణ పొందాయి. ఆబాల గోపాలానికి అనువైన శైలిలో వెలువడ్డా శర్మగారి భారత, భాగవత రామయణాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.


ప్రస్తుతం వీరు ఆంధ్రజ్యోతి యాజమాన్యంలోని నవ్య వీక్లీకి సంపాదకులుగా వ్వవహరిస్తున్నారు.<ref>[http://www.navatelangana.com/article/hyderabad/273305 సలీం నవలలపై పరిశోధనాత్మక విశ్లేషణ నవతెలంగాణ - కల్చరల్‌ రిపోర్టర్‌]</ref>
ప్రస్తుతం వీరు ఆంధ్రజ్యోతి యాజమాన్యంలోని నవ్య వీక్లీకి సంపాదకులుగా వ్వవహరిస్తున్నారు.<ref>[http://www.navatelangana.com/article/hyderabad/273305 సలీం నవలలపై పరిశోధనాత్మక విశ్లేషణ నవతెలంగాణ - కల్చరల్‌ రిపోర్టర్‌]</ref>

13:44, 24 మే 2016 నాటి కూర్పు

అయలసోమయాజుల నీలకటేశ్వర జగన్నాథశర్మ (ఎ.ఎస్.జగన్నాథశర్మగా ప్రసిద్ధులు) శతాధిక తెలుగు కథా రచయిత. [1]

జీవిత విశేషాలు

ఆయన విజయనగరం జిల్లా పార్వతీపురం లో ఏప్రిల్ 13 1956 లో జన్మించారు. చిన్ననాటినుండే కథలపై ఆసక్తి పెంచుకున్న వీరు తన పదిహేనవ ఏటనే కథలు వ్రాయటం ప్రారంబించారు. ఇప్పటివరకు వీరు ఐదు వందల కథలు వ్రాశారు. వీరు వ్రాసిన కథలు వివిథ తెలుగు పత్రికలలో ప్రచురితమయ్యాయి. ఆ కోవలో వీరి రాజధాని కథలు యువ మాస పత్రికలో, మా ఊరి కథలు పల్లకి వార పత్రికలో, అగ్రహారంకథలు ఆదివారం ఆంధ్ర జ్యోతి లో ప్రచురితమయ్యాయి.

కథలతో పాటు వీరు 18 నవలలు కూడ వ్రాశారు. వాటిలో అగ్రహారం, శౌర్యచక్ర, చార్మినార్, ఇక్కడంతా క్షేమం వంటి నవలలు కూడ వ్రాసి పాఠకుల మన్ననలు పొందారు. అంతేకాకుండా వీరు సినిమా మరియు టి.వి. రచయితగా కూడ ప్రసిద్ధులు.

వీరి రదనలలో జగన్నాథ రథచక్రాల్, కథా సరిత్సాగరం[2], పంచతంత్రం, పాలపిట్టి, నెమలీక, పేదరాసి పెద్దమ్మ వంటి కథలు బహుళ ప్రజాదరణ పొందాయి. ఆబాల గోపాలానికి అనువైన శైలిలో వెలువడ్డా శర్మగారి భారత, భాగవత రామయణాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.

ప్రస్తుతం వీరు ఆంధ్రజ్యోతి యాజమాన్యంలోని నవ్య వీక్లీకి సంపాదకులుగా వ్వవహరిస్తున్నారు.[3]

మూలాలు

ఇతర లింకులు