పార్వతీపురం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పార్వతీపురం
పట్టణం
పార్వతీపురం ప్రధాన రహదారి
పార్వతీపురం ప్రధాన రహదారి
పార్వతీపురం is located in Andhra Pradesh
పార్వతీపురం
పార్వతీపురం
ఆంధ్రప్రధేశ్ పటంలో పార్వతీపురం స్థానం
నిర్దేశాంకాలు: 18°46′48″N 83°25′30″E / 18.78°N 83.425°E / 18.78; 83.425Coordinates: 18°46′48″N 83°25′30″E / 18.78°N 83.425°E / 18.78; 83.425
Countryభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాపార్వతీపురం మన్యం
ప్రభుత్వం
 • ప్రభుత్వ రకంపురపాలక సంఘం
 • నిర్వహణపార్వతీపురం పురపాలకసంఘం, బొబ్బిలి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (BUDA)
 • శాసన సభ్యుడుAlajangi Jogarao
విస్తీర్ణం
 • మొత్తం7.24 km2 (2.80 sq mi)
జనాభా వివరాలు
(2011)[2]
 • మొత్తం53,844
 • సాంద్రత7,400/km2 (19,000/sq mi)
భాష
 • అధికారకతెలుగు
కాలమానంUTC+5:30 (IST)
పిన్‌కోడ్
535 501
ప్రాంతీయ ఫోన్‌కోడ్91–8963
వాహనాల నమోదు కోడ్AP35 (Former)
AP39 (from 30 January 2019)[3]
జాలస్థలిపార్వతీపురం పురపాలక సంఘం

పార్వతీపురం, (వినండి: //), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన పట్టణం, జిల్లా కేంద్రం.

భౌగోళికం[మార్చు]

రాష్ట్ర రాజధాని అమరావతి నుండి ఈశాన్యంగా 523 కి.మీ, సమీప నగరమైన విజయనగరానికి ఉత్తరంగా 87 కి.మీ దూరంలోవుంది.

జనాభా గణాంకాలు[మార్చు]

2011 జనగణన ప్రకారం, పట్టణ జనాభా 53,844.

పరిపాలన[మార్చు]

పార్వతీపురం పురపాలక సంఘం పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.

రవాణా సౌకర్యాలు[మార్చు]

పార్వతీపురం రైల్వే స్టేషన్

జాతీయ రహదారి 16 పై గల శ్రీకాకుళం నుండి ఈ ఊరికి రహదారి వుంది. జార్సుగూడ-విజయనగరం లైన్‌లో పార్వతీపురం వుంది. పార్వతీపురం రైల్వే స్టేషన్, పార్వతీపురం టౌన్ రైల్వే స్టేషన్ అనే రెండు స్టేషన్లున్నాయి. సమీప విమానాశ్రయం 150 కి.మీ దూరంలో గల విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం.

పర్యాటక ఆకర్షణలు[మార్చు]

దేవాలయాలు[మార్చు]

కేథలిక్ చర్చి, పార్వతీపురం
  • కాశీవిశ్వనాథ దేవాలయం, అడ్డపుసిల: 5 కి.మీ దూరంలోగల చారిత్రక ఆలయం,
  • శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం, తోటపల్లి: చిన్న తిరుపతిగా పేరొందినది.
  • సెయింట్ పాల్ లూథరన్ చర్చ్, బెలగాం: 1888లో నిర్మించబడింది.
  • కేథలిక్ చర్చి,పార్వతీపురం.

జలాశయాలు, ఆనకట్టలు[మార్చు]

తోటపల్లి పాత వంతెన
  • ఝంజావతి రబ్బరు ఆనకట్ట: 15 కి.మీ దూరంలో వుంది. జలయజ్ఞం లో భాగంగా 2006 లో నిర్మించబడింది
  • తోటపల్లి జలాశయం:నాగావళి నదిపై 2015 లో నిర్మించబడింది.

ప్రముఖ వ్యక్తులు[మార్చు]

ఇవీ చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 28 January 2016. Retrieved 29 January 2016.
  2. "Census 2011". The Registrar General & Census Commissioner, India. Retrieved 19 August 2014.
  3. "New 'AP 39' code to register vehicles in Andhra Pradesh launched". The New Indian Express. Vijayawada. 31 January 2019. Archived from the original on 28 జూలై 2019. Retrieved 9 June 2019.

వెలుపలి లంకెలు[మార్చు]