అట్లూరి చౌదరాణి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చౌదరాణి
జననం(1935-07-25)1935 జూలై 25
తెనాలి, గుంటూరు జిల్లా, మదరాసు రాష్ట్రం, బ్రిటిష్ ఇండియా
మరణం1996 మే 6(1996-05-06) (వయసు 60)
వృత్తిరచయిత, అనువాదకురాలు
జీవిత భాగస్వామిఅట్లూరి పిచ్చేశ్వరరావు
పిల్లలుఅనిల్ అట్లూరి
తల్లిదండ్రులు
బంధువులుత్రిపురనేని గోపీచంద్ (సోదరుడు)

అట్లూరి చౌదరాణి (25 జూలై , 1935 - 6 మే, 1996), రచయిత, అనువాదకురాలు.[1]

జీవితం[మార్చు]

చౌదరాణి 25 జూలై , 1935 న గుంటూరు జిల్లా తెనాలి లో ప్రముఖ సంఘ సంస్కర్త, హేతువాది, కవి, శతావధాని, బార్-ఎట్-లా, కవిరాజు త్రిపురనేని రామస్వామి , అన్నపూర్ణలకు జన్మించింది. ప్రముఖ రచయిత అట్లూరి పిచ్చేశ్వరరావు ని వివాహమాడింది. వీరికి ఒక కుమారుడు, అనిల్ అట్లూరి. 1969 లో తమిళనాడులోని మద్రాసు పట్టణంలో తొలి తెలుగు పుస్తకాల విక్రయశాలని ప్రారంభించింది. [1] మే 6, 1996 లో హృద్రోగంతో మరణించింది. తెలుగులో ప్రముఖ రచయిత త్రిపురనేని గోపిచంద్ , ఈమెకి సోదరుడు. [2]

రచనలు[మార్చు]

ఈమె కథలు, నవలలు రచించింది.

కథలు[3][మార్చు]

  • శాంతి స్వగతం
  • కాల్ నంబర్ 222444

నవలలు[మార్చు]

  • అగ్నిపూలు
  • నిశ్శబ్దతరంగాలు (1977)
  • జీవనసంధ్య

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 https://www.bbc.com/telugu/other-news-43187424
  2. https://www.sakshi.com/news/family/chennai-central-telugu-their-chat-214902
  3. కథానిలయం. "రచయిత: అట్లూరి చౌదరాణి". kathanilayam.com. Manasu Foundation. Retrieved 6 September 2022.