అశోక స్తంభం
Jump to navigation
Jump to search

వైశాలి లోని అశోకుని స్తంభం.
అశోక స్తంభాలు (Pillars of Ashoka) ఉత్తరభారతదేశంలో తరచూ కానవచ్చే స్తంభాలు. వీటిని మౌర్య చక్రవర్తి అశోకుడు క్రీ.పూ. మూడవ శతాబ్దంలో స్థాపించాడు.
చరిత్ర[మార్చు]
చాలా స్తంభాలలో అశోకుని శాసనాలు, గౌతమబుద్ధుని ఉపదేశాలు కానవస్తాయి. ఇందులో సారనాథ్ లోని నాలుగు సింహాల స్తంభం ముఖ్యమైనది. ఈ స్తంభం నేటికినీ సారనాథ్ సంగ్రహాలయంలో భద్రపరచబడింది.

ప్రసిద్ధ 'అశోకుని సింహ రాజధాని', సారనాథ్ సంగ్రహాలయంలో భద్రపరచబడింది.
సారనాథ్ స్తంభం పై భాగాన ఈ అశోకుని సింహ రాజధాని, గలదు. ఈ స్తంభంలో అశోకుని శాసనాలు ఉన్నాయి.
ఈ స్తంభంలో, కలువ పువ్వు (క్రిందివైపుకు తిరిగివున్నది), అశోకచక్రం, నాలుగు జంతుబొమ్మలు ఏనుగు, ఎద్దు, గుర్రం, సింహం గలవు.
ఏక సింహ రాజధాని[మార్చు]

వైశాలి లోని, ఏక సింహ రాజధాని యొక్క ముఖదృశ్యం.
ఈ ఏకసింహ రాజధాని వైశాలిలో గలదు.
నోట్స్[మార్చు]
ఇవీ చూడండి[మార్చు]
బయటి లింకులు[మార్చు]
క్రీ.పూ. 238 కి చెందిన ఆరవ స్తంభానికి చెందిన భాగం, ఇందులో అశోకుని శాసనాలు, బ్రాహ్మీ లిపిలో వ్రాయబడినవి. బ్రిటిష్ మ్యూజియంలో భద్రపరచబడింది. | లుంబినీ లోని అశోక స్తంభం. | థాయిలాండ్లో చియాంగ్మాయి వద్ద గల 'వాట్ ఉ మాంగ్' లో గల అశోక స్తంభం. |