ఆకురాతి చలమయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆకురాతి చలమయ్య
జననం1903
మరణం1985

ఆకురాతి చలమయ్య (1903 - 1985) ప్రముఖ తెలుగు రచయిత.హేతువాది

వీరు ప్రకాశం జిల్లాలో ఈపూరుపాలెంలో జన్మించారు. వీరు పిఠాపురం రాజావారి ధర్మసంస్థలలో చాలా కాలం పనిచేశారు.

వీరి ఉపధ్యాయులు - విద్యార్థులు అనే రచన నైతిక విలువలు పెంచేందుకు బాగా తోడ్పడుతుంది.

వీరి "రవీంద్ర భాస్కరం" రచన కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందింది.

వీరు ఫిబ్రవరి 27 1985 తేదీన పరమపదించారు.

రచనలు[మార్చు]

  • మహర్షి దేవేంద్రనాథ్ ఠాకూరు జీవితచరిత్ర
  • విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూరు జీవితచరిత్ర
  • మహర్షి మహోపదేశములు - దేవేంద్రనాథ్ ఠాగూర్ రాసిన ఉపనిషత్ భాష్యానికి అనువాదం.[1]
  • మహాత్మాగాంధీ ఉపన్యాసాలు అనువాదం
  • నేతాజీ జీవితచరిత్ర, ఉపన్యాసాలు అనువాదం
  • గోరా
  • విద్య
  • శాంతినికేతన్
  • ఉపాధ్యాయులు - విద్యార్థులు

మూలాలు[మార్చు]

  1. ఠాగూర్, దేవేంద్రనాథ్; చలమయ్య, ఆకురాతి. మహర్షి మహోపదేశములు. Retrieved 13 January 2015.