ఆచార్య తిరుమల
Jump to navigation
Jump to search
![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఆచార్య తిరుమల ప్రముఖ కవి. ఇతడు 1945లో రాజమండ్రిలో జన్మించాడు. పెంటపాడు, ఏలూరు, విశాఖపట్నం లలో చదువుకున్నాడు. హైదరాబాదులో ఒక ప్రైవేటు కళాశాలలో ఆంధ్రోపన్యాసకుడిగా పనిచేశాడు. వచన, పద్య, గేయకవిత్వాలు, నాటకము, విమర్శ, కథానిక ప్రక్రియలలో పాతికకు పైగా గ్రంథాలను వెలువరించాడు.
రచనలు[మార్చు]
- యమునాతటి
- కవి దర్శనం
- అమృత నేత్రాలు[1]
- నవ్వుటద్దాలు
- చక్రధ్వజం
- యుగద్రష్ట
- తెలుగు తెమ్మెరలు
- శ్రీ రామనామసుధ
- కవితా కళ
- ఆధునిక కవిత - అభిప్రాయవేదిక[2] (సంపాదకత్వం)
- పల్లవి
- హృదయభారతి
- స్వరవల్లరి
- గీతాభాషిణి
- రాగానందం
- గేయనందిని
- రాళ్ళ గాజులు
- చక్రార పంక్తి
- స్వేచ్ఛా భారతి
- వచన భగవద్గీత
- మాట్లాడే మల్లెలు
లలిత గీతాలు[మార్చు]
ఇతడు రచించిన లలితగీతాలు ఆకాశవాణి, దూరదర్శన్లలో ప్రసారమయ్యాయి. ఇతడు రచించిన కొన్ని లలితగీతాల వివరాలు:
పురస్కారాలు[మార్చు]
బిరుదులు[మార్చు]
- కవికౌస్తుభ
- సాహితీస్వరాట్
- మధురభారతి