ఆర్.పి.భంజ్ దేవ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాజేంద్ర ప్రతాప్ భంజ్‌దేవ్‌

శాసనసభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1994 - 2009
ముందు లక్ష్మినరసింహ సన్యాసిరాజు
తరువాత పీడిక రాజన్నదొర
నియోజకవర్గం పర్చూరు నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం సెప్టెంబర్ 7
సాలూరు, విజయనగరం జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
జీవిత భాగస్వామి పూర్ణిమ భంజ్‌దేవ్‌
సంతానం బ్రజేష్ భంజ్‌దేవ్‌, దినేష్ భంజ్‌దేవ్‌
నివాసం సాలూరు

రాజేంద్ర ప్రతాప్ భంజ్‌దేవ్‌ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మూడుసార్లు సాలూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

రాజకీయ జీవితం[మార్చు]

ఆర్‌.పి. భంజ్‌దేవ్‌ తెలుగుదేశం పాటికి ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1989లో సాలూరు నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన తరువాత 1994, 1999, 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ సాధించాడు. ఆర్‌.పి. భంజ్‌దేవ్‌ 2009లో ఎన్నికల్లో పోటీ చేయలేదు, ఆయన తిరిగి 2014, 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో[2] వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పీడిక రాజన్నదొర చేతిలో ఓటమిపాలయ్యాడు.

మూలాలు[మార్చు]

  1. Eenadu (21 April 2022). "చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యం". Archived from the original on 17 May 2022. Retrieved 17 May 2022.
  2. TV9 Telugu (15 March 2019). "టీడీపీ తొలి జాబితా విడుదల". Archived from the original on 17 May 2022. Retrieved 17 May 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)