ఆలిండియా అడుక్కుతినేవాళ్ళ మహాసభ (పుస్తకం)

వికీపీడియా నుండి
(ఆలిండియా అడుక్కుతినేవాళ్ళ మహాసభ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఆలిండియా అడుక్కుతినేవాళ్ళ మహాసభ
ఆలిండియా అడుక్కుతినేవాళ్ళ మహాసభ పుస్తక ముఖచిత్రం.
కృతికర్త: తాపీ ధర్మారావు
దేశం: భారత దేశము
భాష: తెలుగు
విభాగం (కళా ప్రక్రియ): నవల
ప్రచురణ: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
విడుదల: 1961

ప్రముఖ రచయిత తాపీ ధర్మారావు రచించిన నవల.

రచయిత శ్రీ తాపీ ధర్మారావు 'చిన్న మనవి ' అంటు ముందు మాట రాసుకున్నారు .

నేపథ్యం[మార్చు]

అందరూ సమానంగా ఉండవలసిన ఈ మానవ సమాజలో ముష్టి ఎత్తుకొవాల్సిన అవసరం ఎందుకొచ్ఛింది ? ముష్టివళ్ళ జీవితాల గురించి లోతైన విశ్లేషన ఈ రచన.

వివరణ[మార్చు]

హక్కులు[మార్చు]

ఇది కాపీరైట్ హక్కులు కలిగిఉన్నది, ఇందులోని ఏ కొంతబాగాన్నైనా సంబంధిత హక్కుదారుకు తెలుపకుండా లేదా రాతపూర్వకమైన అనుమతి లేకుండా పునర్వినియూగించుకొకూడదు.

ముద్రితం[మార్చు]

విశాలాంధ్ర ముద్రరణ.

ముద్రిత ప్రతులకొరకు[మార్చు]

  1. avkf పుస్తకాల ఆంతర్జాల దుకాణం

బయటి లింకులు[మార్చు]

  1. నైషనల్ గ్రంథాలయం
  2. జాబిల్లి బ్లాగరు పుస్తక సమీక్ష