Coordinates: 17°41′06″N 83°10′03″E / 17.685°N 83.1675°E / 17.685; 83.1675

కూర్మన్నపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కూర్మన్నపాలెం
—  రెవిన్యూ గ్రామం  —
కూర్మన్నపాలెం is located in Andhra Pradesh
కూర్మన్నపాలెం
కూర్మన్నపాలెం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 17°41′06″N 83°10′03″E / 17.685°N 83.1675°E / 17.685; 83.1675
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా విశాఖపట్నం
మండలం గాజువాక
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్
గ్రామంలో గుడి, ప్రాథమిక పాఠశాల ఉన్న సెంటర్. కాని ప్రస్తుతం ఈ గ్రామంలో బహు అంతస్తుల నివాసాలు ఎక్కువగా ఉన్నాయి.

కూర్మన్నపాలెం , విశాఖపట్నం జిల్లా, గాజువాక మండలానికి (మునిసిపాలిటీకి) చెందిన గ్రామం.[1]

  • ఇది విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి దగ్గరలో ఉన్నందున ప్రస్తుతం నగర పరిసరంగా అభివృద్ధి చెందుతున్నది. 2001 జనాభా లెక్కల ప్రకారం ఈ గ్రామం జనాభా 60,588.
  • అపర దత్తాత్రేయస్వరూపుడు, యోగిపుంగవుడు శ్రీసాయినాధుడు కొలువుదీరిన మందిరం ఈ గ్రామంలో ఉంది. శ్రద్ధ, సహనం అనే రెండు పార్శాలపై ఆధారపడిన సాయి సందేశం భక్తజనావళిని జాగృత పరిచింది. భగవంతుడు ఒక్కడేనని చాటిచెప్పిన ఆ సాయినాధుడు కొలువుదీరిన మందిరమిది. [1]

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు 2014, మార్చి-13 తీర్ధయాత్ర పేజీ.

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-07-14. Retrieved 2015-08-06.