ఘన్‌శ్యామ్ సింగ్ లోధీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఘన్‌శ్యామ్ సింగ్ లోధీ

పదవీ కాలం
26 జూన్ 2022 – 4 జూన్ 2024
ముందు ఆజం ఖాన్
తరువాత మొహిబుల్లా నద్వీ
నియోజకవర్గం రాంపూర్

పదవీ కాలం
2004 – 2010
పదవీ కాలం
2016 – 2022

వ్యక్తిగత వివరాలు

జననం (1967-05-06) 1967 మే 6 (వయసు 57)
ఖైరుల్లాపూర్, ఉత్తర ప్రదేశ్, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు సమాజ్ వాదీ పార్టీ
రాష్ట్రీయ క్రాంతి పార్టీ
తల్లిదండ్రులు దౌలీ రామ్

ఘన్‌శ్యామ్ సింగ్ లోధీ (జననం 6 మే 1967) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2022లో రాంపూర్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో పోటీ చేసి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3]

రాజకీయ జీవితం

[మార్చు]

ఘనశ్యామ్ సింగ్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి 1992 నుండి 1998 వరకు బిజెపి యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా పని చేసి 1999లో బీజేపీని వీడి బహుజన్ సమాజ్ పార్టీలో చేరాడు. ఆయన ఆ తర్వాత 2004లో బహుజన్ సమాజ్ పార్టీని వీడి రాష్ట్రీయ క్రాంతి పార్టీలో ఆ తరువాత 2009లో తిరిగి బహుజన్ సమాజ్ పార్టీలో, 2010లో సమాజ్‌వాదీ పార్టీలో చేరి జనవరి 2022లో బీజేపీలో చేరాడు.   

మూలాలు

[మార్చు]
  1. Zee News (26 June 2022). "Rampur By Election: कौन हैं घनश्याम लोधी जिन्होंने आजम खान का ढहा दिया किला". Archived from the original on 1 October 2024. Retrieved 1 October 2024.
  2. TimelineDaily (11 March 2024). "BJP's Ghanshyam Singh Lodhi Eyeing For A Second-Term From Uttar Pradesh's Rampur" (in ఇంగ్లీష్). Archived from the original on 1 October 2024. Retrieved 1 October 2024.
  3. NT News (26 June 2022). "ఆజంఖాన్ కోట‌లో క‌మ‌ల వికాసం.. రాంపూర్‌లో బీజేపీ గెలుపు". Archived from the original on 1 October 2024. Retrieved 1 October 2024.