తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్
Jump to navigation
Jump to search
తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 4 జూన్ 2024 - ప్రస్తుతం | |||
ముందు | వంగా గీత | ||
---|---|---|---|
నియోజకవర్గం | కాకినాడ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1986 కడియం గ్రామం, కడియం మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | జనసేన పార్టీ | ||
తల్లిదండ్రులు | వసంతహరావు | ||
జీవిత భాగస్వామి | బకుల్ | ||
సంతానం | అన్య, ఆమని రాజ్యదాయిని | ||
నివాసం | పిఠాపురం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
పూర్వ విద్యార్థి | టీఆర్ఆర్ ఇంజినీరింగ్ కాలేజి | ||
వృత్తి | రాజకీయ నాయకుడు , వ్యాపారవేత్త |
తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు. ఆయన రాజమండ్రిలో 2017లో ‘టీ టైమ్’ ను ప్రారంభించాడు.[1] ఉదయ్ 2024లో జరిగిన లోక్సభ ఎన్నికలలో కాకినాడ నుండి తొలిసారి లోక్సభ సభ్యుడిగా 18వ లోక్సభకు ఎన్నికయ్యాడు.[2][3]
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (13 February 2022). "Tea Time CEO Tangella Uday Srinivas Success Story In Telugu". Archived from the original on 7 June 2024. Retrieved 7 June 2024.
- ↑ Election Commision of India (7 June 2024). "2024 Loksabha Elections Results - Kakinada". Archived from the original on 7 June 2024. Retrieved 7 June 2024.
- ↑ The Economic Times (6 June 2024). "280 elected for first time to Lok Sabha, 52 per cent of total strength". Archived from the original on 7 June 2024. Retrieved 7 June 2024.