సా.శ. 1896 : జ్యేష్ఠమాసము : తిరుపతి వేంకట కవులు నర్సాపురములో శతావధానము జరిపారు.[1] తిరిగి ఆషాఢమాసము మొగల్తుర్తి కోటలో శతావధానము జరిపారు. ఆశ్వయుజ కార్తీకములలో రెండవసారి కాకినాడలో యనేకావధానము జరిపారు. మార్గశీర్షములో పిఠాపురములో వాడ్రేవువారి లోగిటిలో యవధానము చేశారు.
శ్రీ దుర్ముఖి నామ ఉగాది పండగ సందర్భంగా 2016 హైదరాబాదులోని రవీంద్రభారతి ఉగాది వేడుకల కోసం ముస్తాబు చేయబడిన వేదికక్రీ. శ. 1897 : పుష్య శుద్ధ నవమి : మంత్రిప్రగడ భుజంగరావు వారిచేత రచించబడిన గానామృతము ప్రచురించబడింది.