నిజాం పాలనలో పరిశ్రమలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నిజాం పాలనలో భూస్వామ్య వ్యవస్థ ఉన్నప్పటికీ రవాణా సౌకర్యాలు, పరిశ్రమలు కూడా ఆభివృద్ధి చెందాయి.[1] నిజాం సంస్థానాన్ని స్వతంత్ర్య రాజ్యంగా చూపడానికి కరెన్సీ, కస్టమ్స్, పోస్టులాంటి శాఖలపై నిజాం ఆధిపత్యాన్ని అంగీకరించడేకాకుండా, అవసరమైన పరిశ్రమలను ఏర్పాటుచేయడానికి బ్రిటీషువారు ముందుకువచ్చారు.

  1. రైల్వేలు:
  2. సింగరేణి బొగ్గు గనులు:
  3. నిజాం రాష్ట్ర రైల్వే - రోడ్డు రవాణా శాఖ: హైదరాబాదు రాష్ట్రంలోని నిజాం గ్యారంటీడ్ రాష్ట్ర రైల్వే కు చెందిన ఒక విభాగం. ఇది 1932వ సంవత్సరంలో రోడ్డు రవాణా శాఖకు సంబంధించి ప్రయాణీకుల రోడ్డు రవాణా సేవలను జాతీయం చేసిన మొదటి రవాణా శాఖ.[2]
  4. హైదరాబాద్ కన్ స్ట్రక్షన్స్ కంపెనీ:
  5. నిజాం షుగర్ ఫ్యాక్టరీ: తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లా, బోధన్ లో ఉన్న చక్కెర కర్మాగారం.[3][4]
  6. సిర్పూరు పేపర్ మిల్లు:
  7. షాబాదు సిమెంటు ఫ్యాక్టరీ:
  8. జౌళి మిల్లులు:
  9. వజీరు సుల్తాన్ టుబాకో కంపెనీ:
  10. అల్విన్, ఆస్ బెస్టాస్ కంపెనీలు:
  11. బియ్యం, ఆమిల్ మిల్లులు:

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రజల సాయుధ పోరాట చరిత్ర (1946-51), మొదటి భాగము, దేవులపల్లి వెంకటేశ్వరరావు, ప్రొలిటేరియన్ లైన్ ప్రచురణలు, హైదరాబాద్, ప్రథమ ముద్రణ, జూలై 1988, పుట.28
  2. సాక్షి, విద్య (28 November 2015). "రవాణా సౌకర్యాలు". www.sakshieducation.com. Archived from the original on 7 డిసెంబరు 2019. Retrieved 14 December 2019.
  3. "Auction of Nizam sugar factory lands begins". The Hindu. 26 April 2001. Archived from the original on 6 మే 2002. Retrieved 14 December 2019.
  4. "Nizam sugar factory, Reason behind downfall, Revealed?". TelanganaNewsPaper.com. 27 December 2016. Archived from the original on 20 జూన్ 2017. Retrieved 14 డిసెంబరు 2019.