ప్రతిభా సింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రతిభా సింగ్
హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు
Assumed office
2022 ఏప్రిల్ 26
అంతకు ముందు వారుకుల్దీప్ సింగ్
పార్లమెంట్ సభ్యురాలు
Assumed office
2021 నవంబర్ 2
అంతకు ముందు వారురామ్ స్వరూప్ శర్మ
నియోజకవర్గంమండి లోక్సభ నియోజకవర్గం
వ్యక్తిగత వివరాలు
జననం1956 జూన్ 16
జంగా హిమాచల్ ప్రదేశ్ భారతదేశం
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామివీరభద్ర సింగ్
సంతానం2

ప్రతిభా సింగ్ (జననం 16 జూన్ 1956) హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన భారతీయ రాజకీయవేత్త భారత పార్లమెంటు సభ్యురాలు .

ప్రతిభా సింగ్ భర్త వీరభద్ర సింగ్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి ఆరుసార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఆమె హిమాచల్ ప్రదేశ్ లోని మండి నియోజకవర్గానికి ఎంపీగా కాంగ్రెస్ పార్టీ కి ప్రాతినిధ్యం వహిస్తున్నారు భారత జాతీయ కాంగ్రెస్ సభ్యురాలు. [1]

వ్యక్తిగత జీవితం[మార్చు]

ప్రతిభా సింగ్ హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో 1956 జూన్ 16న జన్మించారు. ప్రతిభా సింగ్ 1985లో అప్పటి హిమాచల్ ప్రదేశ్ దేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్‌ను వివాహం చేసుకుంది. వీరభద్ర సింగ్ కు ప్రతిభా సింగ్ రెండవ భార్య. ప్రతిభా సింగ్‌ వీరభద్ర సింగ్ దంపతుల కుమారుడు, విక్రమాదిత్య సింగ్, సిమ్లా రూరల్ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా పనిచేస్తున్నాడు.

రాజకీయ జీవితం[మార్చు]

2004 భారత సార్వత్రిక ఎన్నికలలో ప్రతిభాసింగ్ తొలిసారి ప్రత్యర్థి మహేశ్వర్ సింగ్ పై గెలుపొంది పార్లమెంటులో అడుగుపెట్టారు. 2013 ( ఉప ఎన్నిక ) ఎన్నికలలో, ఆమె మళ్లీ అదే స్థానం నుండి అలాగే 2021లో ఎన్నికయ్యారు.

నిర్వహించిన పదవులు[మార్చు]

సంవత్సరం వివరణ
2004 - 2009 14వ లోక్‌సభకు ఎన్నికయ్యారు.
  • సామాజిక న్యాయం సాధికారత కమిటీ సభ్యురాలు
  • సంప్రదింపుల కమిటీ, పర్యాటక మంత్రిత్వ శాఖ సభ్యురాలు
  • పబ్లిక్ అండర్‌టేకింగ్స్‌పై కమిటీ సభ్యురాలు
2013 - 2014 15వ లోక్‌సభకు ఎన్నికయ్యారు.
2021 - 2024 17వ లోక్‌సభకు ఎన్నికయ్యారు.
  • విద్య, మహిళలు, పిల్లలు, యువత క్రీడల కమిటీ సభ్యురాలు

మూలాలు[మార్చు]

  1. "Biographical Sketch - Member of Parliament - 14th Lok Sabha". Parliament of India. Archived from the original on 2007-10-30. Retrieved 2012-03-05.