పట్వారీ: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
పంక్తి 1: | పంక్తి 1: | ||
పట్వారీ అనేది నిజాం పరిపాలన కాలంలో హైదరాబాద్ రాజ్య గ్రామ రెవెన్యూ వ్యవస్థలో గ్రామాధికారి ఉద్యోగం. హైదరాబాద్ రాష్ట్రంలోని ఈ వ్యవస్థ, భారత స్వాతంత్రానంతరం భారత రెవెన్యూ వ్యవస్థలో భాగమైంది. 1984 వరకూ కొనసాగిన ఆ వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా నాటి తెలుగు దేశం ప్రభుత్వం రద్దుచేసింది. |
పట్వారీ అనేది నిజాం పరిపాలన కాలంలో హైదరాబాద్ రాజ్య గ్రామ రెవెన్యూ వ్యవస్థలో గ్రామాధికారి లేదా కరణం ఉద్యోగం.<ref name="ఆత్మకథల్లో ఆనాటి తెలంగాణ">{{cite book|last1=గుమ్మన్నగారి|first1=బాలశ్రీనివాసమూర్తి|title=ఆత్మకథల్లో ఆనాటి తెలంగాణ|date=జూన్ 2014|publisher=ఎమెస్కో బుక్స్|location=హైదరాబాద్|isbn=978-93-89652-05-01}}</ref> హైదరాబాద్ రాష్ట్రంలోని ఈ వ్యవస్థ, భారత స్వాతంత్రానంతరం భారత రెవెన్యూ వ్యవస్థలో భాగమైంది. 1984 వరకూ కొనసాగిన ఆ వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా నాటి తెలుగు దేశం ప్రభుత్వం రద్దుచేసింది. |
||
== చరిత్ర == |
== చరిత్ర == |
||
1830ల కాలంలో హైదరాబాద్ రాజ్యంలో పట్వారీల అధికారాన్ని గురించి యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య వ్రాసుకున్నారు. హైదరాబాద్ దాటి వచ్చాకా ప్రతి గ్రామంలోనూ ఉన్న పట్వారీలు మంచి అధికారం కలిగివున్నారని, తాను వారి ద్వారా ప్రయాణించబోయే మజిలీ గ్రామానికి కబురు పంపి అన్ని ఏర్పాట్లూ సౌకర్యవంతం చేయించుకోగలిగానని వ్రాశారు.<ref name="కాశీయాత్ర చరిత్ర">{{cite book|last1=వీరాస్వామయ్య|first1=యేనుగుల|title=కాశీయాత్రా చరిత్ర|date=1941|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|edition=మూడవ ముద్రణ|url=http://ia601406.us.archive.org/12/items/kasiyatracharitr020670mbp/kasiyatracharitr020670mbp.pdf|accessdate=26 November 2014}}</ref> |
1830ల కాలంలో హైదరాబాద్ రాజ్యంలో పట్వారీల అధికారాన్ని గురించి యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య వ్రాసుకున్నారు. హైదరాబాద్ దాటి వచ్చాకా ప్రతి గ్రామంలోనూ ఉన్న పట్వారీలు మంచి అధికారం కలిగివున్నారని, తాను వారి ద్వారా ప్రయాణించబోయే మజిలీ గ్రామానికి కబురు పంపి అన్ని ఏర్పాట్లూ సౌకర్యవంతం చేయించుకోగలిగానని వ్రాశారు.<ref name="కాశీయాత్ర చరిత్ర">{{cite book|last1=వీరాస్వామయ్య|first1=యేనుగుల|title=కాశీయాత్రా చరిత్ర|date=1941|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|edition=మూడవ ముద్రణ|url=http://ia601406.us.archive.org/12/items/kasiyatracharitr020670mbp/kasiyatracharitr020670mbp.pdf|accessdate=26 November 2014}}</ref> |
16:51, 26 ఏప్రిల్ 2015 నాటి కూర్పు
పట్వారీ అనేది నిజాం పరిపాలన కాలంలో హైదరాబాద్ రాజ్య గ్రామ రెవెన్యూ వ్యవస్థలో గ్రామాధికారి లేదా కరణం ఉద్యోగం.[1] హైదరాబాద్ రాష్ట్రంలోని ఈ వ్యవస్థ, భారత స్వాతంత్రానంతరం భారత రెవెన్యూ వ్యవస్థలో భాగమైంది. 1984 వరకూ కొనసాగిన ఆ వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా నాటి తెలుగు దేశం ప్రభుత్వం రద్దుచేసింది.
చరిత్ర
1830ల కాలంలో హైదరాబాద్ రాజ్యంలో పట్వారీల అధికారాన్ని గురించి యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య వ్రాసుకున్నారు. హైదరాబాద్ దాటి వచ్చాకా ప్రతి గ్రామంలోనూ ఉన్న పట్వారీలు మంచి అధికారం కలిగివున్నారని, తాను వారి ద్వారా ప్రయాణించబోయే మజిలీ గ్రామానికి కబురు పంపి అన్ని ఏర్పాట్లూ సౌకర్యవంతం చేయించుకోగలిగానని వ్రాశారు.[2]
అధికారాలు
విమర్శలు
రద్దు
ప్రాచుర్య సంస్కృతిలో
ప్రముఖులైన పట్వారీలు
మూలాలు
- ↑ గుమ్మన్నగారి, బాలశ్రీనివాసమూర్తి (జూన్ 2014). ఆత్మకథల్లో ఆనాటి తెలంగాణ. హైదరాబాద్: ఎమెస్కో బుక్స్. ISBN 978-93-89652-05-01.
{{cite book}}
: Check|isbn=
value: length (help) - ↑ వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014.