కడియం శ్రీహరి: కూర్పుల మధ్య తేడాలు
దిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 25: | పంక్తి 25: | ||
==జననం - విద్యాభాస్యం== |
==జననం - విద్యాభాస్యం== |
||
కడియం వరంగల్ జిల్లాలోని పర్వతగిరి గ్రామంలో 8 జులై 1958 లో లక్ష్మీ నర్సింహ, వినయ రాణి దంపతులకు జన్మించారు. కడియం శ్రీహరి వరంగల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పూర్తి చేశాడు. వరంగల్లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నుంచి బీఎస్సీ పూర్తి చేసి, హైదరాబాద్ లో ఎంఎస్సీ పూర్తి చేశాడు. |
కడియం వరంగల్ జిల్లాలోని పర్వతగిరి గ్రామంలో 8 జులై 1958 లో లక్ష్మీ నర్సింహ, వినయ రాణి దంపతులకు జన్మించారు. కడియం శ్రీహరి వరంగల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పూర్తి చేశాడు. వరంగల్లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నుంచి బీఎస్సీ పూర్తి చేసి, హైదరాబాద్ లో ఎంఎస్సీ పూర్తి చేశాడు. 1975-77 నుండి నిజామాబాద్ లో సిండికేట్ బ్యాంక్ లో మేనేజర్గా పనిచేశాడు. 1977-1987 మధ్యకాలంలో టీచర్గా, జూనియర్ లెక్చరర్గా పనిచేశాడు. |
||
==జీవిత విశేషాలు== |
==జీవిత విశేషాలు== |
14:59, 12 నవంబరు 2019 నాటి కూర్పు
కడియం శ్రీహరి | |||
| |||
మాజీ ఉప ముఖ్యమంత్రి, తెలంగాణ
| |||
ముందు | విజయరామారావు | ||
---|---|---|---|
నియోజకవర్గం | స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | పర్వతగిరి, వరంగల్ జిల్లా ఆంధ్ర ప్రదేశ్ | 1952 జూలై 8||
రాజకీయ పార్టీ | తెలంగాణ రాష్ట్ర సమితి | ||
జీవిత భాగస్వామి | కె.విజయరాణి | ||
సంతానం | కావ్య, దివ్య , రమ్య | ||
నివాసం | హైదరాబాద్ | ||
మతం | Hindu |
కడియం శ్రీహరి వరంగల్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు.
జననం - విద్యాభాస్యం
కడియం వరంగల్ జిల్లాలోని పర్వతగిరి గ్రామంలో 8 జులై 1958 లో లక్ష్మీ నర్సింహ, వినయ రాణి దంపతులకు జన్మించారు. కడియం శ్రీహరి వరంగల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పూర్తి చేశాడు. వరంగల్లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నుంచి బీఎస్సీ పూర్తి చేసి, హైదరాబాద్ లో ఎంఎస్సీ పూర్తి చేశాడు. 1975-77 నుండి నిజామాబాద్ లో సిండికేట్ బ్యాంక్ లో మేనేజర్గా పనిచేశాడు. 1977-1987 మధ్యకాలంలో టీచర్గా, జూనియర్ లెక్చరర్గా పనిచేశాడు.
జీవిత విశేషాలు
మూడుసార్లు ఎమ్మెల్యేగా, తొమ్మిదిన్నర సంవత్సరాలు రాష్ట్ర మంత్రిగా పనిచేసిన కడియం శ్రీహరి వరంగల్ జిల్లా పర్వతగిరి లో జన్మించారు. రసాయనశాస్త్రంలో ఎమ్మెస్సీ పట్టా పుచ్చుకొని ప్రారంభంలో కొంతకాలం జూనియర్ లెక్చరర్ గా పనిచేసి ఎన్టీ రామారావు సూచనపై రాజకీయాలలో ప్రవేశించి వరంగల్ పురపాలక సంఘం చైర్మెన్ పదవికి పోటీచేశారు. తొలి పోటీలో పరాజయం పొందిననూ ఆ తర్వాత 1994లో స్టేషను ఘన్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. [1]. 1999లో మరియు 2008 ఉప ఎన్నికలలో కూడా విజయం సాధించి మొత్తం 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడమే కాకుండా ఎన్టీరామారావు మరియు నారా చంద్రబాబు నాయుడు మంత్రివర్గాలలో తొమ్మిదిన్నర సంవత్సరాలపాటు వివిధ మంత్రిపదవులు నిర్వహించారు.
మూలాలు
ఇతర లింకులు
- తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయ నాయకులు
- 1952 జననాలు
- జీవిస్తున్న ప్రజలు
- పార్టీలు ఫిరాయించిన రాజకీయ నాయకులు
- వరంగల్లు గ్రామీణ జిల్లా రాజకీయ నాయకులు
- వరంగల్లు గ్రామీణ జిల్లా ఉపాధ్యాయులు
- జనగామ జిల్లా నుండి ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు
- జనగామ జిల్లాకు చెందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు
- వరంగల్లు పట్టణ జిల్లా నుండి ఎన్నికైన లోక్సభ సభ్యులు
- వరంగల్లు గ్రామీణ జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రులు
- వరంగల్లు గ్రామీణ జిల్లాకు చెందిన శాసనమండలి సభ్యులు