కశ్యపుడు: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
||
పంక్తి 10: | పంక్తి 10: | ||
* కశ్యపునికి [[దితి]] వలన [[హిరణ్యకశిపుడు]] మరియు [[హిరణ్యాక్షుడు]] జన్మించారు. హిరణ్యకశిపునికి నలుగురు కొడుకులు, అనుహ్లాద, హ్లాద, [[ప్రహ్లాదుడు]] మరియు సంహ్లాద. వీరి మూలంగా [[దైత్యులు]] అనగా రాక్షసుల వంశం విస్తరించినది.<ref name=Vishnu/>. |
* కశ్యపునికి [[దితి]] వలన [[హిరణ్యకశిపుడు]] మరియు [[హిరణ్యాక్షుడు]] జన్మించారు. హిరణ్యకశిపునికి నలుగురు కొడుకులు, అనుహ్లాద, హ్లాద, [[ప్రహ్లాదుడు]] మరియు సంహ్లాద. వీరి మూలంగా [[దైత్యులు]] అనగా రాక్షసుల వంశం విస్తరించినది.<ref name=Vishnu/>. |
||
* [[ |
* కశ్యపునికి [[వినత]] వలన [[గరుత్మంతుడు]] మరియు [[అరుణుడు]] జన్మించారు.<ref>[http://www.sacred-texts.com/hin/m01/m01032.htm Birth of Garuda] [[Mahabharata|The Mahabharata]] translated by [[Kisari Mohan Ganguli]] (1883 -1896], Book 1: Adi Parva: Astika Parva: Section XXXI. p. 110.</ref> |
||
* కశ్యపునికి [[కద్రువ]] వలన [[నాగులు]] (పాములు) జన్మించారు. |
|||
* The [[Naga]]s (serpents) are his sons from '''Kadru'''. |
|||
* భాగవత పురాణం ప్రకారం కశ్యపునికి [[ముని]] వలన [[అప్సరసలు]] జన్మించారు. |
|||
* The [[Danavas]] are his sons from '''Danu'''. |
|||
* The Bhagavata Purana states that the [[Apsaras]] were born from Kashyap and '''Muni'''. |
|||
==మూలాలు== |
==మూలాలు== |
14:19, 12 జూన్ 2008 నాటి కూర్పు
కశ్యపుడు ప్రజాపతులలో ముఖ్యుడు.
వాల్మీకి రామాయణం ప్రకారం బ్రహ్మ కొడుకు.
ఇతనికి ఇరవైఒక్క మంది భార్యలు. దితి, అదితి, వినత, కద్రువ మొదలైనవారు.
ఇతనికి బ్రహ్మ విషానికి విరుగుడు చెప్తాడు. పరశురాముడు ఇతనికి భూమినంతా దానం చేస్తాడు. ఇతనికి అరిష్టనేమి అనే పేరుంది.
కశ్యపుని వంశవృక్షం
- కశ్యపునికి అదితి వలన ఆదిత్యులు జన్మించారు. [1] వీరు సూర్య వంశానికి మూలపురుషులు. ఇదే ఇక్ష్వాకు వంశంగా పరిణమించింది, వీరి వంశీయుడైన ఇక్ష్వాకు మహారాజు పేరుమీద. వీరి వంశీయులైన రఘువు పేరు మీద రఘువంశముగా పేరుపొందినది. తరువాత దశరధుని కుమారుడు శ్రీరాముని చేరింది. [2].
- కశ్యపునికి దితి వలన హిరణ్యకశిపుడు మరియు హిరణ్యాక్షుడు జన్మించారు. హిరణ్యకశిపునికి నలుగురు కొడుకులు, అనుహ్లాద, హ్లాద, ప్రహ్లాదుడు మరియు సంహ్లాద. వీరి మూలంగా దైత్యులు అనగా రాక్షసుల వంశం విస్తరించినది.[1].
- కశ్యపునికి వినత వలన గరుత్మంతుడు మరియు అరుణుడు జన్మించారు.[3]
- కశ్యపునికి కద్రువ వలన నాగులు (పాములు) జన్మించారు.
- భాగవత పురాణం ప్రకారం కశ్యపునికి ముని వలన అప్సరసలు జన్మించారు.
మూలాలు
- ↑ 1.0 1.1 ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;Vishnu
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ Lineage of Kashyapa Valmiki Ramayana - Ayodhya Kanda in Prose Sarga 110.
- ↑ Birth of Garuda The Mahabharata translated by Kisari Mohan Ganguli (1883 -1896], Book 1: Adi Parva: Astika Parva: Section XXXI. p. 110.
- డా.బూదరాజు రాధాకృష్ణ సంకలనం చేసిన పురాతన నామకోశం. (విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారి ప్రచురణ).