బాపట్ల రెవెన్యూ డివిజను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బాపట్ల రెవెన్యూ డివిజను
దేశం భారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాబాపట్ల
స్థాపన2022 ఏప్రిల్ 4
Founded byఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
పరిపాలన కేంద్రంబాపట్ల
Time zoneUTC+05:30 (IST)

బాపట్ల రెవెన్యూ డివిజను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల జిల్లా లోని పరిపాలనా విభాగం. జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. ఈ రెవెన్యూ డివిజనులో మొత్తం ఆరు మండలాలు ఉన్నాయి.ఇది ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ - 2022 లో భాగంగా బాపట్ల జిల్లాతో పాటు 2022 ఏప్రిల్ 4 న ఏర్పడింది.[1]

డివిజను లోని మండలాలు[మార్చు]

రెవెన్యూ డివిజన్‌లో 6 మండలాలు ఉన్నాయి.[2][3]

  1. పిట్టలవానిపాలెం మండలం
  2. కర్లపాలెం మండలం
  3. పర్చూరు మండలం
  4. మార్టూరు మండలం
  5. యద్దనపూడి మండలం

మూలాలు[మార్చు]

  1. "New districts to come into force on April 4". The Hindu. 30 March 2022. ISSN 0971-751X. Retrieved 31 May 2022.
  2. "New AP Map: Check Out Biggest and Smallest Districts in Andhra Pradesh". Sakshi Post. 3 April 2022. Retrieved 31 May 2022.
  3. "జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. మరో కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు, నెరవేరిన కల!". Samayam Telugu. Retrieved 2022-08-15.

వెలుపలి లంకెలు[మార్చు]