మిజోరం తాలూకాలు
(మిజోరాం తాలూకాలు నుండి దారిమార్పు చెందింది)

పాలనా వ్వవస్థ పరంగా భారతదేశం కొన్ని రాష్ట్రాల సముదాయం (Union of States). ప్రతి రాష్ట్రాన్ని కొన్ని జిల్లాలుగా విభజించారు. (కొన్ని రాష్ట్రాలలో కొన్ని జిల్లాలను కలిపి ఒక రెవిన్యూ డివిజన్గా కూడా పరిగణిస్తారు.) ఒక్కొక్క జిల్లాను కొన్ని ఉప విభాగాలుగా చేశారు. ఇలాంటి ఉప విభాగాలను తాలూకా, తహసీలు, మండలం , పరగణా, మహాకుమా వంటి పేర్లతో పిలుస్తారు. అత్యధిక రాష్ట్రాలలో "తాలూకా", "తహసీలు", "మండల్" పేర్లు వాడుకలో ఉన్నాయి.
సాధారణంగా జిల్లాలో విభాగాలు ఇలా ఉంటాయి
- పెద్ద నగరమైతే అది ఒక మునిసిపల్ కార్పొరేషన్ (మహానగర పాలిక) గా పరిగణింపబడుతుంది.
- ఒకమాదిరి పట్టణమైతే అది ఒక మునిసిపాలిటీ (నగరపాలిక) గా పరిగణింపబడుతుంది.
- పెద్ద గ్రామాన్ని "నగర పంచాయితీ"గా పరిగణించడం కొన్ని రాష్ట్రాలలో జరుగుతుంది.
- తతిమ్మా వాటిలో కొన్ని కొన్ని గ్రామాల సముదాయాన్ని ఒక మండలం లేదా తహసీలు లేదా తాలూకాగా విభజించడం జరుగుతుంది.
- కొన్ని గ్రామ పంచాయితీల సముదాయాన్ని "బ్లాక్" లేదా "సమితి" అనే విభాగం (తాలూకా కంటే చిన్నది, పంచాయితీ కంటే పెద్దది) కూడా కొన్ని రాష్ట్రాలలో ఉంది.
రాష్ట్రంలో తాలూకాలు[మార్చు]
మిజోరాం రాష్ట్రంలో జిల్లాల వారీగా తాలూకాలు క్రింద ఇవ్వబడ్డాయి.
మామిట్[మార్చు]
- జాల్నువామ్
- వెస్ట్
- రీయెక్
కొలాసిబ్[మార్చు]
- నార్త్ తింగ్డాల్
ఐజాల్[మార్చు]
- దర్లాన్
- ఫుల్లెన్
- తింగ్సుల్త్లియా
- త్లాంగ్నువామ్
- ఐబాక్
చంఫాయి[మార్చు]
- నగోపా
- ఖాజాల్
- ఖాబంగ్
సెర్చిప్[మార్చు]
- సెర్చిప్
- ఈస్ట్ లుంగ్డార్
లుంగ్లీ[మార్చు]
- వెస్ట్ బంఘ్మున్
- లుంగ్సెన్
- లుంగ్లీ
- హనాహ్థియాల్
లాంగ్త్లాయి[మార్చు]
- చాంగ్టే
- లాంగ్ట్లాయి
సైహా[మార్చు]
- సాంగా
- తుయిపాంగ్