Jump to content

రాజ్‌గిర్

Coordinates: 25°1′48″N 85°25′12″E / 25.03000°N 85.42000°E / 25.03000; 85.42000
వికీపీడియా నుండి
రాజ్‌గిర్
రాజగృహ
పట్టణం
రాజ్‌గిర్ కొండలు
శాంతి స్థూపం
గృధ్రకూట పర్వతం (రాబందుల కొండ)
ఘోరా కటోరా సరస్సు
జైన దేవాలయం, రాజ్‌గిర్
పైనుండి, ఎడమ నుండి కుడికి: రాజ్‌గిర్ కొండలు దృశ్యం, విశ్వ శాంతి స్థూపం, గృధ్రకూట పర్వతం, ఘోరా కటోరా సరస్సు, నౌలాఖ జైన దేవాలయం
పటం
రాజ్‌గిర్ ఇంటరాక్టివ్ మ్యాప్
బీహార్
బీహార్
రాజ్‌గిర్
బీహార్
Coordinates: 25°1′48″N 85°25′12″E / 25.03000°N 85.42000°E / 25.03000; 85.42000
దేశం భారతదేశం
రాష్ట్రంబీహార్
ప్రాంతంమగధ
డివిజన్పాట్నా
జిల్లానలంద
స్థాపనక్రీ.పూ 2000 సుమారు
Founded byబృహద్రధుడు
ప్రభుత్వం
 • రకంమున్సిపల్ కౌన్సిల్
 • సంస్థరాజ్‌గిర్ మున్సిపల్ కౌన్సిల్ (నగర్ పరిషత్)
విస్తీర్ణం
 (2015)[A 1]
 • మొత్తం
111.39 కి.మీ2 (43.01 చ. మై)
 • పట్టణం61.6 కి.మీ2 (23.8 చ. మై)
 • ప్రాంతీయ ప్రణాళిక517 కి.మీ2 (200 చ. మై)
ఎత్తు
73 మీ (240 అ.)
జనాభా
 (2011)
 • రాజ్‌గిర్ (నగర్ పంచాయతీ)
41,587
 • రాజ్‌గిర్ (సిడి బ్లాక్)
88,596
భాషలు
 • అధికారికమగాహి, హిందీ
కాల మండలంUTC+5:30 (IST)
పిన్
803116
టెలిఫోన్ కోడ్+91-6112
Vehicle registrationBR-21
లింగ నిష్పత్తి1000/889 /
అక్షరాస్యత51.88%
లోక్‌సభ నియోజకవర్గంనలంద
శాసనసభ నియోజకవర్గంరాజ్‌గిర్ (SC) (173)
  1. రాజ్‌గిర్ ప్రాంతీయ ప్రణాళికా ప్రాంతంలోని భాగాలు రాజ్‌గిర్, సిలావ్, గిరియక్, కత్రిసరాయ్ సిడి బ్లాకులు[1]


రాజ్‌గిర్ లేదా రాజగిరి, భారత రాష్ట్రమైన బీహార్ లోని నలంద జిల్లాలో గుర్తింపు పొందిన నగరం రాజగిరి. రాజగిరి నగరం మగధ సామ్రాజ్యం మొదటి రాజధానిగా ఉండేది, చివరికి మౌర్య సామ్రాజ్యంలో ఒక రాష్ట్రంగా విస్తరించింది. ఈ నగరానికి గల ఇతర పేర్లు రాజగృహ, గిరివ్రజం. ఈ నగర పుట్టుక తేది తెలియరాలేదు, అయితే క్రీ.పూ 1000 నాటి సిరమిక్స్ ఈ నగరంలో కనుగొనబడ్డాయి.

మహావీర, గౌతమ బుద్ధులకు ఇష్టమైన ప్రదేశాలలో ఒకటిగా ఈ ప్రాంతం బౌద్ధమతం , జైనమతంలో కూడా గుర్తింపు పొందింది[2], పేరొందిన అతనతియ సుత సమావేశం ఇక్కడి రాబందు శిఖర పర్వతం వద్ద జరిగింది. రాజగిరి రైలు , రోడు మార్గాలచే భక్తియార్పూర్ వయా పాట్నాకు అనుసంధానించబడింది.

రాజ్‌గిర్ పాట్నా , మొకమెహ్ రెండింటి నుంచి దాదాపు 100 కిలోమీటర్లు ఉంటుంది. ఇది రాతి కొండలు చుట్టుముట్టి ఉన్న ఒక ఆకుపచ్చ లోయలో ఉంది. భారతీయ రైల్వే నేరుగా రాజగిరి నుండి న్యూఢిల్లీకి షరంజీవి ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడుపుతోంది.

మూలాలు

[మార్చు]
  1. "పత్రాంక్-213 : రాజ్‌గిర్ క్షేత్రీయ ఆయోజన క్షేత్ర ఏవం బోధగయ ఆయోజన క్షేత్ర కె సీమాంకన్ ఏవం ఘోషణా" (PDF). Urban Development Housing Dept., Government of Bihar, Patna. 15 ఏప్రిల్ 2015. Archived (PDF) from the original on 18 జూన్ 2015. Retrieved 18 మే 2015.
  2. Jain Dharma ka Maulik Itihas Part-1, Ed. Acharyashri Hastimalji Maharaj, 1971 p. 739-742