వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 15
Jump to navigation
Jump to search
- 2012 : ప్రపంచ కళా దినోత్సవం
- 1452 : గణిత శాస్త్రజ్ఞుడు, చిత్రకారుడు, శిల్పకారుడు, ఆర్కిటెక్ట్, వృక్షశాస్త్రజ్ఞుడు, సంగీత కళాకారుడు లియొనార్డో డావిన్సి జననం.(మరణం.1519) (చిత్రంలో)
- 1469 : భారత ఆధ్యాత్మిక గురువు, సిక్కుమత స్థాపకుడు గురునానక్ జననం.(మరణం . 1539)
- 1707 : స్విస్ గణిత శాస్త్రవేత్త లియొనార్డ్ ఆయిలర్ జననం.(మరణం . 1783)
- 1865 : అమెరికా పూర్వ అధ్యక్షుడు అబ్రహం లింకన్ మరణం.(జననం.1909)
- 1925 : గోదావరి జిల్లా ను, కృష్ణా జిల్లా ను విడదీసి, పశ్చిమ గోదావరి ప్రత్యేక జిల్లాగా ఏర్పరిచారు. అప్పటినుండి, గోదావరి జిల్లా తూర్పు గోదావరి జిల్లా గా పేరు మార్చుకొంది.
• మరిన్ని వివరాలకు ఇక్కడ నొక్కు ఏప్రిల్ 15.