2012

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

2012 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

సంఘటనలు[మార్చు]

జనవరి 2012[మార్చు]

  • జనవరి 18: గజ్వేల్ (మెదక్ జిల్లా), భూపాలపల్లి (వరంగల్ జిల్లా) మేజర్ గ్రామపంచాయతీలను పురపాలక సంఘంగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.
  • జనవరి 19: మహబూబ్ నగర్ జిల్లా కృష్ణా గ్రామం నుంచి కిషన్ రెడ్డి పోరుయాత్ర మొదలైంది
  • జనవరి 21: కరింనగర్ జిల్లా రామచంద్రాపురం గ్రామపంచాయతికి కేంద్రం గ్రామరత్న అవార్డు ప్రకటించింది.
  • 2012 ఫిబ్రవరి
  • భారత రాజ్యాంగంలోని 97వ సవరణను 2011 డిసెంబరులో భారత పార్లమెంటు ఆమోదించింది, 2012 ఫిబ్రవరి 15 నుండి అమలులోకి వచ్చింది .

మార్చి 2012[మార్చు]

  • మార్చి 17: మహబూబ్ నగర్ జిల్లా అందుగులలో రాతియుగం నాటి పనిముట్లు బయటపడ్డాయి.

ఏప్రిల్ 2012[మార్చు]

  • ఏప్రిల్ 26: హైదరాబాదులో మెట్రోరైలు పనులు అధికారికంగా ప్రారంభమయ్యాయి.

జూన్ 2012[మార్చు]

  • జూన్ 17: రామప్ప ఆలయం పరిరక్షణకు 10వేల దివ్వెల జాతర నిర్వహించారు.

జూలై 2012[మార్చు]

సెప్టెంబర్ 2012[మార్చు]

అక్టొబర్ 2012[మార్చు]

మరణాలు[మార్చు]

Bal Thackeray at 70th Master Dinanath Mangeshkar Awards (1) (cropped)

ఇవి కూడా చూడండి[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=2012&oldid=4075052" నుండి వెలికితీశారు