వీరి వీరి గుమ్మడి పండు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వీరి వీరి గుమ్మడి పండు
(2005 తెలుగు సినిమా)
తారాగణం శ్రీకర్ బాబు
సుప్రియ
ఆలీ (నటుడు)
జయలలిత (నటి)
రాజీవ్ కనకాల
ఎ.వి.ఎస్.
ధర్మవరపు సుబ్రహ్మణ్యం
కోట్ల హనుమంతరావు
నిర్మాణ సంస్థ డి.డి.ఎల్.ఎల్.క్రియేషన్స్
విడుదల తేదీ 9 సెప్టెంబర్ 2005
భాష తెలుగు
పెట్టుబడి 7.5 కోట్లు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

వీరి వీరి గుమ్మడి పండు 2005 లో విడుదలైన తెలుగు చిత్రం. డి.డి.ఎల్.ఎల్. క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమాను శ్రీరాం బాలాజీ నిర్మించి దర్శకత్వం వహించాడు. శ్రీకర్ బాబు, రాణి గాయత్రి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు వలీషా-సందీప్, రఘు కౌశిక్ లు సంగీతాన్నందించారు.[1]

తారాగణం[మార్చు]

  • రాణి గాయత్రి
  • శ్రీకర్ బాబు
  • సుప్రియ
  • చంద్రమోహన్
  • ఎల్.బి. శ్రీరామ్
  • ఎ.వి.ఎస్
  • ధర్మవరపు సుబ్రమణ్యం
  • రాజబాబు
  • లక్ష్మీపతి
  • అమరేంద్ర
  • ఏడిద శ్రీరామ్
  • దువ్వాసి మోహన్
  • రాజీవ్ కనకాల
  • ఎం.ఎస్. నారాయణ
  • ఆలీ
  • మీసాల సత్యనారాయణ
  • తెలంగాణ శకుంతల
  • జయలలిత
  • ఆలపాటి లక్ష్మి
  • జయలక్ష్మి

సాంకేతిక వర్గం[మార్చు]

  • నిర్మాత, దర్శకత్వం: శ్రీరామ్ బాలాజీ
  • స్టూడియో: D.D.L.L. క్రియేషన్స్
  • స్వరకర్త: వలీషా-సందీప్, రఘు కౌశిక్
  • విడుదల తేదీ: సెప్టెంబర్ 9, 2005
  • సమర్పించినవారు: సి.హెచ్. పద్మావతి

మూలాలు[మార్చు]

  1. "Veeri Veeri Gummadi Pandu (2005)". Indiancine.ma. Retrieved 2020-08-31.

బయటి లంకెలు[మార్చు]