సావిత్రి ఠాకుర్
స్వరూపం
సావిత్రి ఠాకూర్ | |
|---|---|
| ధార్ లోక్సభ నియోజకవర్గం నుండి భారత పార్లమెంట్ కు లోక్సభ సభ్యురాలు | |
| In office 2014 సెప్టెంబరు 1 – 2019 మే 23 | |
| అంతకు ముందు వారు | గజేంద్ర సింగ్ రాజుఖేడి |
| తరువాత వారు | ఛతర్ సింగ్ దర్బార్ |
| నియోజకవర్గం | ధార్ లోక్సభ నియోజకవర్గం |
| వ్యక్తిగత వివరాలు | |
| జననం | 1978 జూన్ 1 కలికిరాయ్, ధార్, మధ్యప్రదేశ్ |
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ |
| జీవిత భాగస్వామి | తుకారాం ఠాకూర్ |
| సంతానం | 2 |
| నివాసం | ధమ్నోద్, ధార్, మధ్యప్రదేశ్ |
| వృత్తి | వ్యవసాయాధిపతి |
| As of డిసెంబరు 16, 2016 Source: | |
సావిత్రి ఠాకూర్, మధ్యప్రదేశ్కు చెందిన రాజకీయ భారతీయ నాయకురాలు. ఆమె భారతీయ జనతా పార్టీ (బిజెపి) కి చెందినది.
ఆమె 2014 లోక్సభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్ లోని ధార్ లోక్సభ నియోజకవర్గం నుండి పోటీ చేసింది.[1][2] 2024 భారత సార్వత్రిక ఎన్నికలలోనూ విజయం సాధించిన సావత్రి ఠాకూర్ మోదీ మూడో మంత్రివర్గంలో కేంద్ర మంత్రిగా నియమితులయ్యింది.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Profile on BJP Web Site". the original నుండి 2018-09-26 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2024-06-10.
- ↑ "32 newly elected under-35 MPs & what they intend to do for their constituencies". The Economic Times. 25 May 2014. the original నుండి 20 July 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 20 July 2025.