సుఖ్జిందర్ సింగ్ రంధావా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సుఖ్జిందర్ సింగ్ రంధవా Randhawa
సుఖ్జిందర్ సింగ్ రంధావా


రాజస్థాన్‌కు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
డిసెంబర్ 2022
ముందు అజయ్ మాకెన్

పదవీ కాలం
20 సెప్టెంబర్ 2021 – 16 మార్చి 2022
గవర్నరు బన్వరీలాల్ పురోహిత్
ముందు సుఖ్‌బీర్ సింగ్ బాదల్

పంజాబ్ శాసనసభ సభ్యుడు
పదవీ కాలం
మార్చి 2012 – 4 జూన్ 2024
ముందు నిర్మల్ సింగ్ కహ్లాన్
నియోజకవర్గం డేరా బాబా నానక్

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
4 జూన్ 2024
ముందు సన్నీ డియోల్
నియోజకవర్గం గురుదాస్‌పూర్

వ్యక్తిగత వివరాలు

జననం (1959-02-01) 1959 ఫిబ్రవరి 1 (వయసు 65)
ధరావాలి , పంజాబ్, భారతదేశం
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
నివాసం అవాఖా, గురుదాస్‌పూర్ , పంజాబ్, భారతదేశం

సుఖ్జిందర్ సింగ్ రంధావా (జననం 1 ఫిబ్రవరి 1959) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై పంజాబ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పని చేసి, 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో గురుదాస్‌పూర్ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

మూలాలు

[మార్చు]
  1. Election Commission of India (5 June 2024). "Punjab Loksabha Results 2024". Archived from the original on 9 September 2024. Retrieved 9 September 2024.