హుబ్లీ రైల్వే డివిజను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

హుబ్బళ్ళి రైల్వే డివిజను అనేది భారతీయ రైల్వేలు యొక్క నైఋతి రైల్వే జోన్ క్రింద ఉన్న మూడు రైల్వే విభాగాలలో ఒకటి. ఈ రైల్వే డివిజను నవంబరు 5, 1951 న స్థాపించబడింది. దీని ప్రధాన కేంద్రం భారతదేశం లోని కర్ణాటక రాష్ట్రంలో హుబ్బళ్ళిలో ఉంది. హుబ్బళ్ళిలో ప్రధాన కార్యాలయం ఉన్న నైఋతి రైల్వే జోనులో బెంగుళూరు రైల్వే డివిజను, మైసూర్ రైల్వే డివిజనులు భాగంగా ఉన్నాయి.[1][2]

సెక్షన్లు[మార్చు]

రైల్వే స్టేషన్లు, పట్టణాల జాబితా[మార్చు]

ఈ జాబితాలో హుబ్బళ్ళి రైల్వే డివిజన్లో ఉన్న స్టేషన్లు, వారి స్టేషను వర్గం వారీగా ఉన్నాయి.[3][4][5]

స్టేషను వర్గం స్టేషన్లు మొత్తం స్టేషన్లు పేర్లు
ఎ-1 వర్గం 0
వర్గం 7 బెలాగవి, బళ్ళారి జంక్షన్, బీజాపూర్, ధార్వాడ్, హోసపెట్టి జంక్షన్, హుబ్బళ్ళి జంక్షన్ , వాస్కో డ గామా
బి వర్గం 5 గదగ్ జంక్షన్,లోండా జంక్షన్,బాగల్‌కోట్ జంక్షన్,తోరణగల్లు జంక్షన్,కొప్పల్
సి వర్గం
(సబర్బన్ స్టేషను)
- -
డి వర్గం - -
వర్గం - -
ఎఫ్ వర్గం
హాల్ట్ స్టేషను
- -
మొత్తం - -

ప్రయాణీకులకు స్టేషన్లు మూతబడ్డాయి -

మూలాలు[మార్చు]

  1. "Zones and their Divisions in Indian Railways" (PDF). Indian Railways. Archived from the original (PDF) on 17 ఏప్రిల్ 2012. Retrieved 13 జనవరి 2016.
  2. "Hubli Railway Division". Railway Board. Western Railway zone. Retrieved 13 January 2016.
  3. "Statement showing Category-wise No.of stations in IR based on Pass. earning of 2011" (PDF). Archived from the original (PDF) on 28 జనవరి 2016. Retrieved 29 మే 2018.
  4. "PASSENGER AMENITIES - CRITERIA= For Categorisation Of Stations" (PDF). Archived from the original (PDF) on 4 మార్చి 2016. Retrieved 29 మే 2018.
  5. "Statement showing Passenger Ammenities". Archived from the original on 2018-05-08. Retrieved 2018-05-29.