కిన్నెర ఆర్ట్ థియేటర్స్: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
||
పంక్తి 9: | పంక్తి 9: | ||
==కార్యక్రమాలు== |
==కార్యక్రమాలు== |
||
* ప్రతి సంవత్సరంలో నవంబరు నెలలో కెన్నెర సంస్థ వార్షికోత్సవాలను సాంస్కృతిక ఉత్సవాలుగా నిర్వహిస్తున్నది.<ref>https://www.youtube.com/watch?v=4c3SvBtn40o</ref> |
|||
* 1990 నుండి సాహితీ, సాంస్కృతిక రంగాలకు చెందిన వ్యక్తులకు కిన్నెర ఉగాది పురస్కారాలను ప్రదానం చేస్తున్నారు. 2019లో [[రవీంద్ర భారతి]]లో జరిగిన కార్యక్రమంలో భాగంగా కుమారి ప్రణతి సంగీత గాత్రకచేరి జరిగినది.<ref>https://www.thehansindia.com/news/cities/hyderabad/delightfully-traditional-519628</ref> |
* 1990 నుండి సాహితీ, సాంస్కృతిక రంగాలకు చెందిన వ్యక్తులకు కిన్నెర ఉగాది పురస్కారాలను ప్రదానం చేస్తున్నారు. 2019లో [[రవీంద్ర భారతి]]లో జరిగిన కార్యక్రమంలో భాగంగా కుమారి ప్రణతి సంగీత గాత్రకచేరి జరిగినది.<ref>https://www.thehansindia.com/news/cities/hyderabad/delightfully-traditional-519628</ref> |
||
* 1994 నుండి 2016 వరకు ఘంటసార వెంకటేశ్వరరావు గారి ఆరాధనోత్సవాలను జరిపారు. |
* 1994 నుండి 2016 వరకు ఘంటసార వెంకటేశ్వరరావు గారి ఆరాధనోత్సవాలను జరిపారు. |
12:29, 13 ఏప్రిల్ 2019 నాటి కూర్పు
కిన్నెర ఆర్ట్ థియేటర్స్ 1977 సంవత్సరంలో స్థాపించబడిన సాహితీ సాంస్కృతిక సంస్థ. ఈ సంస్థ శ్రీ. యం. వి. నారాయణరావు గారి అధ్యక్షతను స్థాపించబడినది., ప్రస్తుతం ఈ సంస్థకు ఆర్. ప్రభాకరరావు గారు అధ్యక్షులుగా మరియు మద్దాళి రఘురామ్ కార్యదర్శిగా సేవలను అందిస్తున్నారు. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం హైదరాబాదులో ఉన్నది.
అనుబంధ సంస్థలు
- 1980లో దీనికి అనుబంధంగా కిన్నెర పబ్లికేషన్స్ ను స్థాపించి ఇప్పటివరకు 118 గ్రంథాలను ముద్రించారు.
- 1984లో నృత్య కిన్నెర సంస్థను కూడా స్థాపించారు.
- 1984లో కిన్నెర కల్చరల్ & ఎడ్యుకేషనలు సంస్థను స్థ్పాఇంచారు.
- 2002 లో కిన్నెర - కర్నల్ నాగేంద్రరావు ట్రస్ట్ ను స్థాపించారు.
- 2005 లో కిన్నెర - యం.వి.నారాయణరావు స్మారక ట్రస్ట్ ను స్థాపించారు.
కార్యక్రమాలు
- ప్రతి సంవత్సరంలో నవంబరు నెలలో కెన్నెర సంస్థ వార్షికోత్సవాలను సాంస్కృతిక ఉత్సవాలుగా నిర్వహిస్తున్నది.[1]
- 1990 నుండి సాహితీ, సాంస్కృతిక రంగాలకు చెందిన వ్యక్తులకు కిన్నెర ఉగాది పురస్కారాలను ప్రదానం చేస్తున్నారు. 2019లో రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో భాగంగా కుమారి ప్రణతి సంగీత గాత్రకచేరి జరిగినది.[2]
- 1994 నుండి 2016 వరకు ఘంటసార వెంకటేశ్వరరావు గారి ఆరాధనోత్సవాలను జరిపారు.
- 1991 నుండి 2011 వరకు రావు గోపాలరావు పేరిట 3 రోజుల నాటకోత్సవాలను నిర్వహించారు.
రజతోత్సవాలు
2002 సంవత్సరంలో సంస్థ రజతోత్సవాలను లలిత కళాతోరణంలో రోజులపాటు 23 జిల్లాలకు చెందిన కళాకారులతో ఉత్సవాలను జరిపారు. ఈ సందర్భంగా భారత ప్రభుత్వం కిన్నెర లోగోతో ప్రత్యేక తపాలాబిళ్లను విడుదల చేశారు.