ఖుష్బు సుందర్: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Devarapaga (చర్చ | రచనలు) ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit |
Devarapaga (చర్చ | రచనలు) ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit |
||
పంక్తి 27: | పంక్తి 27: | ||
==వ్యక్తిగత జీవితం== |
==వ్యక్తిగత జీవితం== |
||
ఈమె ఒక్క గొప్ప హేతువాది, ప్రజల పట్ల సమాజం పట్ల, చాలా అవగాహన ఉంది. ఆమె ఒక్క ముస్లిం కుటుంబంలో పుట్టి తరువాత సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. (తెలుగు BBC కి ఇచ్చిన సమాచారం) కొన్ని ఏళ్ల క్రింద అనుకోకుండా ఆమె ఒక్క సంఘటన కలరా చూసింది. చాలా మంది పిల్లలు ఒక్క సంఘటనలో చనిపోయారు. అపుడే ఆమెకు ఆలోచనలు మొదలు అయ్యాయి. అస్సలు దేవుడు అనే వాడు ఉంటే ఎలాంటి సంఘటనలు ఎందుకు అవుతాయి అని ఆ రోజు నుండి |
ఈమె ఒక్క గొప్ప హేతువాది, ప్రజల పట్ల సమాజం పట్ల, చాలా అవగాహన ఉంది. ఆమె ఒక్క ముస్లిం కుటుంబంలో పుట్టి తరువాత సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. (తెలుగు BBC కి ఇచ్చిన సమాచారం) కొన్ని ఏళ్ల క్రింద అనుకోకుండా ఆమె ఒక్క సంఘటన కలరా చూసింది. చాలా మంది పిల్లలు ఒక్క సంఘటనలో చనిపోయారు. అపుడే ఆమెకు ఆలోచనలు మొదలు అయ్యాయి. అస్సలు దేవుడు అనే వాడు ఉంటే ఎలాంటి సంఘటనలు ఎందుకు అవుతాయి అని ఆ రోజు నుండి తన ఇష్టంనుసరంగా ఆమె జీవిస్తుంది. తన పిల్లలలను కూడా అలాగే స్వేచ్ఛగా పెంచుతుంది అని చెప్పడం జరిగింది. |
||
==రాజకీయ జీవితం== |
==రాజకీయ జీవితం== |
15:55, 22 జూన్ 2019 నాటి కూర్పు
కుష్బూ | |
---|---|
జననం | నఖత్ ఖాన్ 1970 సెప్టెంబరు 29 పశ్చిమ అంధేరీ, ముంబై, మహారాష్ట్ర |
జాతీయత | భారతీయురాలు |
ఇతర పేర్లు | అర్హాన్ |
క్రియాశీల సంవత్సరాలు | 1989–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | సుందర్.సీ (1997-ప్రస్తుతం) |
పిల్లలు | అవంతిక, అనందిత |
కుష్బూ ఒక ప్రముఖ భారతీయ చలనచిత్ర నటి. తెలుగు, తమిళ చిత్రాల్లో నటించింది.
కుష్బూ నటించిన తెలుగు చిత్రాలు
- అజ్ఞాతవాసి (2018)
- కలియుగ పాండవులు
- పేకాట పాపారావు
- స్టాలిన్
- రాక్షస సంహారం (1987)
- జయసింహ (1990)
- తేనెటీగ (1991)
వ్యక్తిగత జీవితం
ఈమె ఒక్క గొప్ప హేతువాది, ప్రజల పట్ల సమాజం పట్ల, చాలా అవగాహన ఉంది. ఆమె ఒక్క ముస్లిం కుటుంబంలో పుట్టి తరువాత సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. (తెలుగు BBC కి ఇచ్చిన సమాచారం) కొన్ని ఏళ్ల క్రింద అనుకోకుండా ఆమె ఒక్క సంఘటన కలరా చూసింది. చాలా మంది పిల్లలు ఒక్క సంఘటనలో చనిపోయారు. అపుడే ఆమెకు ఆలోచనలు మొదలు అయ్యాయి. అస్సలు దేవుడు అనే వాడు ఉంటే ఎలాంటి సంఘటనలు ఎందుకు అవుతాయి అని ఆ రోజు నుండి తన ఇష్టంనుసరంగా ఆమె జీవిస్తుంది. తన పిల్లలలను కూడా అలాగే స్వేచ్ఛగా పెంచుతుంది అని చెప్పడం జరిగింది.