వేటగాడు (1979 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11: పంక్తి 11:
==చిత్రకథ==
==చిత్రకథ==
జగ్గయ్య అతవీప్రాంతంలో పెద్ద ఇంటిని నిర్మించుకుంటాడు. కాంతారావు మరో జమిందారు.కృష్ణుడు స్యమంతకమణి సత్రాజిత్తు ను అడిగినట్లు కాంతారావు, జగ్గయ్య భార్య దగ్గర ఉన్న విలువైన హారాన్ని అడుగుతాడు. జగ్గయ్య తిరస్కరిస్తాడు. హారంతో పాటు గుడికి వెళ్ళిన జగ్గయ్య భార్య(పుష్పలత) ను దివాను(రావుగోపాలరావు) దిగ్బందిస్తాడు. ఐతే ఈ లొపులోనే పుష్ప లత ఒక గిరిజనునికి(చలపతిరావు) ఇచ్చి జాగ్రత్త చేయమటంటుంది. హారాని అడిగిన కాంతారావే ఆమె ను హారంకోం హత్యచేసుంటాడని జగ్గయ్య తో దీవాను చెబుతాడు.అది నమ్మి జగ్గయ్య కాంతారావు పట్ల ద్వేషం పెంచుకుని అడవిలో ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. దివాను అక్కడ అధికారం చెలాయిస్తూంటాడు.ప్రస్తుత కథ లో రామారావు ,కాంతారావు కొడుకు,వేట అతనికి ఆట. శ్రీదేవి జగ్గయ్య కూతురు. వేటకు అడవికి బయలుదేరిన రామారావు కు తన ఎస్టేటు కు బయలు దేరిన శ్రీదేవి కలుస్తుంది. రావుగోపాలరావు కొడుకు సత్యనారాయణ. అతనికి శ్రీదేవి ని పెళ్ళి చేసి వారి ఆస్తి కాజేయాలని దీవాను ఆశ.దివాను చేసే అక్రమ వ్యాపారాలు, పుష్పలత ఏమైంది, హారం ఎవరి పాలైంది, జగ్గయ్య కు అపోహలు ఎలా తొలిగాయన్నది చిత్ర కథ.నగేష్,అల్లు రామలింగయ్య,మమత లు హాస్యాన్ని పంచారు. జంధ్యాల సంభాషణలు చిత్రానికి బలాన్నొచ్చాయి. ప్రత్యేకంగా రావు గోపాల రావు ప్రాస తో మాట్లాడే సంభాషణలు జనరంజకమయ్యాయి. (ధనం నాయనా ధనం మనిషిని నడపించే ఇంధనం, ఏ రోజూ రాని రోజా ఈ రోజు వస్తుందన్న కూజా నీళ్ళవంటి తాజా వార్త లాంటివి)
జగ్గయ్య అతవీప్రాంతంలో పెద్ద ఇంటిని నిర్మించుకుంటాడు. కాంతారావు మరో జమిందారు.కృష్ణుడు స్యమంతకమణి సత్రాజిత్తు ను అడిగినట్లు కాంతారావు, జగ్గయ్య భార్య దగ్గర ఉన్న విలువైన హారాన్ని అడుగుతాడు. జగ్గయ్య తిరస్కరిస్తాడు. హారంతో పాటు గుడికి వెళ్ళిన జగ్గయ్య భార్య(పుష్పలత) ను దివాను(రావుగోపాలరావు) దిగ్బందిస్తాడు. ఐతే ఈ లొపులోనే పుష్ప లత ఒక గిరిజనునికి(చలపతిరావు) ఇచ్చి జాగ్రత్త చేయమటంటుంది. హారాని అడిగిన కాంతారావే ఆమె ను హారంకోం హత్యచేసుంటాడని జగ్గయ్య తో దీవాను చెబుతాడు.అది నమ్మి జగ్గయ్య కాంతారావు పట్ల ద్వేషం పెంచుకుని అడవిలో ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. దివాను అక్కడ అధికారం చెలాయిస్తూంటాడు.ప్రస్తుత కథ లో రామారావు ,కాంతారావు కొడుకు,వేట అతనికి ఆట. శ్రీదేవి జగ్గయ్య కూతురు. వేటకు అడవికి బయలుదేరిన రామారావు కు తన ఎస్టేటు కు బయలు దేరిన శ్రీదేవి కలుస్తుంది. రావుగోపాలరావు కొడుకు సత్యనారాయణ. అతనికి శ్రీదేవి ని పెళ్ళి చేసి వారి ఆస్తి కాజేయాలని దీవాను ఆశ.దివాను చేసే అక్రమ వ్యాపారాలు, పుష్పలత ఏమైంది, హారం ఎవరి పాలైంది, జగ్గయ్య కు అపోహలు ఎలా తొలిగాయన్నది చిత్ర కథ.నగేష్,అల్లు రామలింగయ్య,మమత లు హాస్యాన్ని పంచారు. జంధ్యాల సంభాషణలు చిత్రానికి బలాన్నొచ్చాయి. ప్రత్యేకంగా రావు గోపాల రావు ప్రాస తో మాట్లాడే సంభాషణలు జనరంజకమయ్యాయి. (ధనం నాయనా ధనం మనిషిని నడపించే ఇంధనం, ఏ రోజూ రాని రోజా ఈ రోజు వస్తుందన్న కూజా నీళ్ళవంటి తాజా వార్త లాంటివి)

==పాటలు==
==పాటలు==
* బంగారు బాతు గుడ్డూ, బందారు తొక్కుడు లడ్డూ
* బంగారు బాతు గుడ్డూ, బందారు తొక్కుడు లడ్డూ

08:38, 3 ఏప్రిల్ 2008 నాటి కూర్పు

వేటగాడు
(1979 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.రాఘవేంద్రరావు
తారాగణం నందమూరి తారక రామారావు,
శ్రీదేవి,
రావుగోపాలరావు
సంగీతం చక్రవర్తి
నిర్మాణ సంస్థ రోజా మూవీస్
భాష తెలుగు

ఇది 1979లో విడుదలై విజయవంతమైన తెలుగు సినిమా. రోజా ఆర్ట్స్ పతాకంపై అర్జునరాజు,శివరామరాజు నిర్మాతలుగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వం లో నిర్మితమైనది. ఎన్.టి.ఆర్ కు జంటగా శ్రీదేవి నటించిన తొలి చిత్రం.

చిత్రకథ

జగ్గయ్య అతవీప్రాంతంలో పెద్ద ఇంటిని నిర్మించుకుంటాడు. కాంతారావు మరో జమిందారు.కృష్ణుడు స్యమంతకమణి సత్రాజిత్తు ను అడిగినట్లు కాంతారావు, జగ్గయ్య భార్య దగ్గర ఉన్న విలువైన హారాన్ని అడుగుతాడు. జగ్గయ్య తిరస్కరిస్తాడు. హారంతో పాటు గుడికి వెళ్ళిన జగ్గయ్య భార్య(పుష్పలత) ను దివాను(రావుగోపాలరావు) దిగ్బందిస్తాడు. ఐతే ఈ లొపులోనే పుష్ప లత ఒక గిరిజనునికి(చలపతిరావు) ఇచ్చి జాగ్రత్త చేయమటంటుంది. హారాని అడిగిన కాంతారావే ఆమె ను హారంకోం హత్యచేసుంటాడని జగ్గయ్య తో దీవాను చెబుతాడు.అది నమ్మి జగ్గయ్య కాంతారావు పట్ల ద్వేషం పెంచుకుని అడవిలో ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. దివాను అక్కడ అధికారం చెలాయిస్తూంటాడు.ప్రస్తుత కథ లో రామారావు ,కాంతారావు కొడుకు,వేట అతనికి ఆట. శ్రీదేవి జగ్గయ్య కూతురు. వేటకు అడవికి బయలుదేరిన రామారావు కు తన ఎస్టేటు కు బయలు దేరిన శ్రీదేవి కలుస్తుంది. రావుగోపాలరావు కొడుకు సత్యనారాయణ. అతనికి శ్రీదేవి ని పెళ్ళి చేసి వారి ఆస్తి కాజేయాలని దీవాను ఆశ.దివాను చేసే అక్రమ వ్యాపారాలు, పుష్పలత ఏమైంది, హారం ఎవరి పాలైంది, జగ్గయ్య కు అపోహలు ఎలా తొలిగాయన్నది చిత్ర కథ.నగేష్,అల్లు రామలింగయ్య,మమత లు హాస్యాన్ని పంచారు. జంధ్యాల సంభాషణలు చిత్రానికి బలాన్నొచ్చాయి. ప్రత్యేకంగా రావు గోపాల రావు ప్రాస తో మాట్లాడే సంభాషణలు జనరంజకమయ్యాయి. (ధనం నాయనా ధనం మనిషిని నడపించే ఇంధనం, ఏ రోజూ రాని రోజా ఈ రోజు వస్తుందన్న కూజా నీళ్ళవంటి తాజా వార్త లాంటివి)

పాటలు

  • బంగారు బాతు గుడ్డూ, బందారు తొక్కుడు లడ్డూ
  • ఇది పూవులు పూయని తోట ఏ ప్రేమకు నోచని
  • ఆకు చాటు పిందె తడిసే
  • కొండమీన చందమామ కోన లోన కోయ భామ
  • జాబిలితో చెప్పనా జాము రాతిరి
  • ఓసోసి పిల్ల కోడి పెట్టా
  • పుట్టింటోళ్ళు తరిమేశారు