1855: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 11: | పంక్తి 11: | ||
| align="left" | [[18 వ శతాబ్దం]] - '''[[19 వ శతాబ్దం]]''' - [[20 వ శతాబ్దం]] |
| align="left" | [[18 వ శతాబ్దం]] - '''[[19 వ శతాబ్దం]]''' - [[20 వ శతాబ్దం]] |
||
|} |
|} |
||
[[File:G. Subramania Iyer.jpg|right|thumb|75px|జి.సుబ్రహ్మణ్య అయ్యర్]] |
|||
[[దస్త్రం:Sriyukteswar.jpg|right|thumb|75px|స్వామీ శ్రీ యుక్తేశ్వర్ గిరి]] |
[[దస్త్రం:Sriyukteswar.jpg|right|thumb|75px|స్వామీ శ్రీ యుక్తేశ్వర్ గిరి]] |
||
[[File:Govardhanram Tripathi 2013-11-14 23-12.JPG|right|thumb|75px|గోవర్ధన్ రాం త్రిపాఠీ]] |
[[File:Govardhanram Tripathi 2013-11-14 23-12.JPG|right|thumb|75px|గోవర్ధన్ రాం త్రిపాఠీ]] |
05:08, 22 ఏప్రిల్ 2020 నాటి కూర్పు
1855 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1852 1853 1854 - 1855 - 1856 1857 1858 |
దశాబ్దాలు: | 1830లు 1840లు - 1850లు - 1860లు 1870లు |
శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
సంఘటనలు
- కలకత్తాలోని దక్షిణేశ్వర కాళికాలయము నిర్మాణం.
- ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ సంకలనం చేసిన "తాతాచాఱ్లు కథలు" ప్రచురితం.
- అలెగ్జాండర్ వుడ్ "హెపిడెర్మిక్ సిరంజి"ని ఆవిష్కరించాడు.
- జె.ఇ.లాండ్ స్ట్రోం "సేప్టీ మాచెస్"ని కనిపెట్టాడు.
- ఫిబ్రవరి 15 : ఖొండమల్ ప్రాంతం బౌధ్ నుండి వేరుచేయబడి బ్రిటీష్ పాలనలోనికి వచ్చింది.
- మే 3: ఏంట్వెర్ప్ - రోటర్డాం రైలు మార్గం మొదలయింది.
జననాలు
- జనవరి 19 : జి. సుబ్రహ్మణ్య అయ్యర్ - ది హిందూ ఆంగ్ల దినపత్రిక వ్యవస్థాపకుడు. (మ.1916)
- మే 10 : శ్రీయుక్తేశ్వర్ గిరి - ఆధ్యాత్మిక గురువు. ది హోలీ సైన్స్ రచయిత. (మ.1936)
- ఆగష్టు 10 : అల్లాదియా ఖాన్ - హిందుస్తానీ సంగీతంలో జైపూర్- అత్రౌలీ ఘరానా పద్ధతిని ఆరంభించిన గాయకుడు.(మ.1946)
- అక్టోబర్ 20 : గోవర్ధన్రాం త్రిపాఠీ - గుజరాతీ నవలా రచయిత. (మ.1907)
మరణాలు
- ఫిబ్రవరి 23 : కార్ల్ ఫ్రెడెరిక్ గాస్ -జర్మనీకి చెందిన గణిత శాస్త్రజ్ఞుడు (జ.1777)
- మార్చి 2 : రష్యా చక్రవర్తి నికోలస్ I. (జ.1796)
- మార్చి 20 : జె.ఏస్పిడిన్ - మొట్టమొదట సిమెంట్ ఉత్పాదకుడు. పోర్ట్లాండ్ సిమెంట్ పేటెంట్ హక్కులు పొందినవాడు. (జ.1788)