సికిందర్ జా: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 24: | పంక్తి 24: | ||
ఇతని కాలంలోనే బ్రిటిష్ ప్రభుత్వం హైదరాబాదులో కంటోన్ మెంట్ ను స్థాపించినది. ఈ ప్రాంతాన్ని నిజాం జ్ఞాపకార్ధం [[సికింద్రాబాదు]] అని పేరుపెట్టారు. |
ఇతని కాలంలోనే బ్రిటిష్ ప్రభుత్వం హైదరాబాదులో కంటోన్ మెంట్ ను స్థాపించినది. ఈ ప్రాంతాన్ని నిజాం జ్ఞాపకార్ధం [[సికింద్రాబాదు]] అని పేరుపెట్టారు. ఈ కాలంలోనే రెండవ [[మహారాష్ట్ర యుద్ధం]] కూడా జరిగింది. |
||
క్రీ.శ.1804లో అజీం ఉల్ ఉమర్ మరణించడంతో బ్రిటిష్ వారి అభీష్టానుసారంగా [[మీర్ ఆలం]] ను దివానుగా నియమించాడు. హైదరాబాదులోని [[మీర్ ఆలం చెరువు]] ఈతని పేరుమీద నిర్మించబడినది. క్రీ.శ. 1808 మీర్ ఆలం మరణించడంతో అతని అల్లుడైన మునీర్ ఉల్ ముల్క్ ను దివానుగా నియమించాడు. |
|||
12:20, 14 ఆగస్టు 2008 నాటి కూర్పు
సికిందర్ జా, నిజాం III | |
---|---|
The III Nizam of Hyderabad state | |
పరిపాలన | 1803–1829 |
జననం | 11 నవంబర్ 1768 |
జన్మస్థలం | Chow Mahalla palace (khilwat) |
మరణం | 21 మే, 1829 |
మరణస్థలం | హైదరాబాదు |
సమాధి | మక్కా మసీదు |
ఇంతకు ముందున్నవారు | Ali Khan Asaf Jah II |
తరువాతి వారు | Mir Farqunda Ali Khan |
సంతానము | 10 కుమారులు మరియు 9 కుమార్తెలు |
రాజకుటుంబము | పురానీ హవేలీ |
తండ్రి | Ali Khan Asaf Jah II |
తల్లి | Tahniat un-nisa Begum |
సికిందర్ జా (జ: 11 నవంబర్ 1768 - మ: 21 మే, 1829) మూడవ నిజాంగా హైదరాబాదు ను 1803 నుండి 1829 వరకు పరిపాలించెను.
ఇతడు రెండవ నిజాం రెండవ అసఫ్ జా కు రెండవ కుమారునిగా జన్మించాడు.
ఇతని కాలంలోనే బ్రిటిష్ ప్రభుత్వం హైదరాబాదులో కంటోన్ మెంట్ ను స్థాపించినది. ఈ ప్రాంతాన్ని నిజాం జ్ఞాపకార్ధం సికింద్రాబాదు అని పేరుపెట్టారు. ఈ కాలంలోనే రెండవ మహారాష్ట్ర యుద్ధం కూడా జరిగింది.
క్రీ.శ.1804లో అజీం ఉల్ ఉమర్ మరణించడంతో బ్రిటిష్ వారి అభీష్టానుసారంగా మీర్ ఆలం ను దివానుగా నియమించాడు. హైదరాబాదులోని మీర్ ఆలం చెరువు ఈతని పేరుమీద నిర్మించబడినది. క్రీ.శ. 1808 మీర్ ఆలం మరణించడంతో అతని అల్లుడైన మునీర్ ఉల్ ముల్క్ ను దివానుగా నియమించాడు.