గంధం నాగరాజు: కూర్పుల మధ్య తేడాలు
K.Venkataramana (చర్చ | రచనలు) చి వర్గం:గుంటూరు జిల్లా ప్రముఖులు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
K.Venkataramana (చర్చ | రచనలు) చి వర్గం:తెలుగు సాహితీకారులు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
||
పంక్తి 48: | పంక్తి 48: | ||
[[వర్గం:తెలుగు రచయితలు]] |
[[వర్గం:తెలుగు రచయితలు]] |
||
[[వర్గం:గుంటూరు జిల్లా ప్రముఖులు]] |
[[వర్గం:గుంటూరు జిల్లా ప్రముఖులు]] |
||
[[వర్గం:తెలుగు సాహితీకారులు]] |
03:56, 13 మే 2013 నాటి కూర్పు
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
గంధం నాగరాజు | |
---|---|
జననం | గంధం నాగరాజు గుంటూరు జిల్లా నరసరావుపేట |
నివాస ప్రాంతం | గుంటూరు జిల్లా నరసరావుపేట |
ప్రసిద్ధి | కధారచయితగా, నవలాకారుడిగా, నాటక రచయిత |
తండ్రి | గంధం యాజ్ఞవల్క్య శర్మ |
కధారచయితగా, నవలాకారుడిగా, నాటక రచయితగా గంధం నాగరాజు తెలుగు సాహిత్యానికి సుపరిచితుడు.
పసిడిలంక, స్థితప్రజ్ఞ వంటి నవలలు, అపరాజిత, ప్రియాంక, తెల్లమచ్చల నల్ల క్రోటన్ మొక్క వంటి కథలు, ఆలోచించండి, సత్యాగ్రహి, పాదుకాస్వామ్యం, చదువు, శేషార్ధ్హం, నోట్ దిస్ పాయింట్ వంటి నాటికలు వలస, రంగులరాట్నం వంటి నాటకాలు రాశాడు. ఆయన రాసిన నవలలు స్వాతి సపరివార పత్రికలోనూ, కధలు వివిధ వారపత్రికల్లోనూ ప్రచురించబడ్డాయి. ఆంధ్రప్రదేశ్ లోని అనేక పరిషత్తుల్లో ఆయన రాసిన నాటికలు, నాటకాలు ప్రదర్శితమై, విమర్శకుల ప్రశంసలు పొందాయి. సత్యాగ్రహి నాటికకు ఉత్తమ రచనగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు లభించింది.
రాగం చిత్రానికి సహ రచయితగా తెలుగు సినీ రంగంలో తొలి అడుగు వేసిన నాగరాజుకు గమ్యం చిత్రం మలి అడుగు.
గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన నాగరాజు సుప్రసిద్ధ కథా రచయిత గంధం యాజ్ఞవల్క్య శర్మ కుమారుడు.