మూడు ముక్కల్లో చెప్పాలంటే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మూడు ముక్కల్లో చెప్పాలంటే
దర్శకత్వంమధుమిత
రచనమధుమిత
నిర్మాతఎస్. పి. చరణ్
తారాగణంరాకేందు మౌళి
అదితి చెంగప్ప
ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
లక్ష్మి
ఛాయాగ్రహణంశ్రీనివాసన్ వెంకటేష్
కూర్పుకిరణ్ కంటి
సంగీతంకార్తికేయ మూర్తి
నిర్మాణ
సంస్థ
కాపిటల్ ఫిలిం వర్క్స్
విడుదల తేదీ
2015 మార్చి 13 (2015-03-13)
దేశంభారతదేశం
భాషతెలుగు

మూడు ముక్కల్లో చెప్పాలంటే 2015లో తెలుగులో విడుదలైన సినిమా.[1] క్యాపిటల్ ఫిలిం సర్క్యూట్ బ్యానర్‌పై తమిళులంలో 'మూణేమూణువార్తై' , తెలుగులో 'మూడు ముక్కల్లో చెప్పాలంటే' పేరుతో ఎస్. పి. చరణ్ నిర్మించిన ఈ సినిమాకు మధుమిత దర్శకత్వం వహించగా కార్తికేయ మూర్తి సంగీతమందించాడు. రాకేందు మౌళి, అతిథి, ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మార్చి 13న విడుదలైంది.[2]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్:క్యాపిటల్ ఫిలిం సర్క్యూట్
  • నిర్మాత:ఎస్. పి. చరణ్
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మధుమిత
  • సంగీతం: కార్తికేయ మూర్తి
  • సినిమాటోగ్రఫీ: శ్రీనివాసన్ వెంకటేష్
  • మాటలు: శశాంక్ వెన్నెలకంటి
  • ఆర్ట్: మోహన్ జీ
  • ఎడిటర్: కిరణ్

మూలాలు[మార్చు]

  1. Sakshi (1 February 2015). "చిత్రమైన వ్యాపారంతో చిక్కులు..!". Archived from the original on 10 June 2022. Retrieved 10 June 2022.
  2. The Times of India (2015). "Moodu Mukkallo Cheppalante Movie: Showtimes". Archived from the original on 10 June 2022. Retrieved 10 June 2022.
  3. Sakshi (12 March 2015). "నాయికలను చూస్తే జాలేస్తోంది". Archived from the original on 10 June 2022. Retrieved 10 June 2022.

బయటి లింకులు[మార్చు]