శ్రీరాం రాజగోపాల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీరాం రాజగోపాల్

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024 - ప్రస్తుతం
ముందు సామినేని ఉదయభాను
తరువాత సామినేని ఉదయభాను
నియోజకవర్గం జగ్గయ్యపేట

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2009 - 2019
ముందు సామినేని ఉదయభాను
నియోజకవర్గం జగ్గయ్యపేట

వ్యక్తిగత వివరాలు

జననం 1965
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు కృష్ణా రావు
జీవిత భాగస్వామి శ్రీదేవి
వృత్తి రాజకీయ నాయకుడు

శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009, 2014, 2024లో జగ్గయ్యపేట నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

జొన్నకూటి బాబాజీరావు కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లోపని చేసి 2004లో జగ్గయ్యపేట పురపాలక సంఘం ఛైర్మన్‌గా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత తెలుగుదేశం పార్టీలో చేరి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జగ్గయ్యపేట నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1] ఆయన 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై[2] 2019లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయాడు. ఆయన 2024 ఎన్నికల్లో తన సమీప వైసీపీ అభ్య్ధర్ధి ఉదయభానుపై 15977 ఓట్ల తేడాతో గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3][4]

మూలాలు

[మార్చు]
  1. I & PR - 1999 Election Results (1999). "1999 Election Results" (PDF). Archived from the original (PDF) on 8 June 2022. Retrieved 8 June 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Sakshi (16 May 2014). "ఆంధ్రప్రదేశ్ విజేతలు". Archived from the original on 6 November 2021. Retrieved 6 November 2021.
  3. Andhrajyothy (10 June 2024). "సెంటిమెంట్‌ను బ్రేక్‌ చేసి.. 'తాతయ్య' అరుదైన రికార్డు!". Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.
  4. "2024 Andhra Pradesh Assembly Election Results - Jaggayyapeta". 4 June 2024. Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.