అవతరించిన గ్రంధాలు
వికీపీడియా నుండి
(అవతరింపబడ్డ గ్రంధాలు నుండి దారిమార్పు చెందింది)
అవతరింపబడ్డ గ్రంధాలు ఇస్లామీయ ధర్మశాస్త్రమైన ఖురాన్ ప్రకారం పరమేశ్వరుడు అల్లాహ్ ప్రముఖమైన నాలుగు ధార్మికగ్రంధాలను, సహీఫాలను తన ప్రవక్తలపై అవతరింపజేశాడు.
ప్రముఖమైన నాలుగు గ్రంధాలు
- జబూర్ (దావూద్ దావీదు కీర్తనలు). ఈ గ్రంధము దావూద్ ప్రవక్త మరియు వారి అనుయాయులకొరకు అవతరింపజేయబడ్డది. దావీదుల పవిత్ర గ్రంధము.
- తౌరాత్ (మూసా, పది ఆజ్ఞలు). ఈ గ్రంధము మూసా (మోషే , మోసెస్ ) ప్రవక్త వారి అనుయాయులకొరకు అవతరింపజేయబడ్డది. యూదుల పవిత్ర గ్రంధము.
- ఇంజీల్ (ఈసా , బైబిల్). ఈ గ్రంధము ఈసా (యేసు , జీసస్) ప్రవక్త వారి అనుయాయులకొరకు అవతరింపజేయబడ్డది.
- ఖురాన్ (ముహమ్మద్ ప్రవక్త) ఈ గ్రంధము ముహమ్మద్ ప్రవక్త వారి అనుయాయుల కొరకు అవతరింపజేయబడ్డది. ఇది అంతిమ మరియు తుది గ్రంధముగా చెప్పబడినది.
ఈ గ్రంధములు గాక అనేక సహీఫాలు (నిబంధనలు, గ్రంధాలు) అనేక ప్రవక్తలపై ప్రకటింపబడినవి.
|
|||||||