జనార్ధనపురం (జరుగుమిల్లి)
Jump to navigation
Jump to search
జనార్ధనపురం ప్రకాశం జిల్లా జరుగుమిల్లి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
గ్రామం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండలం | జరుగుమిల్లి మండలం |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు |
Area code | +91 ( | )
పిన్కోడ్ | 523271 |
- ఈ గ్రామంనకు చెందిన శ్రీ ఇమ్మిడిశెట్టి నాగబ్రహ్మారావు,లక్ష్మీకుమారి దంపతులు, 1982లో కందుకూరు వచ్చి స్థిరపడినారు. వీరి కుమార్తె శ్రావణి, ఇటీవల ప్రకటించిన కామన్ ప్రొఫిషియన్సీ టెస్టు (సి.పి.టి) లో, అఖిల భారత స్థాయిలో 10వ ర్యాంకు సాధించింది.
మూలాలు[మార్చు]
వెలుపలి లంకెలు[మార్చు]
ఇదొక గ్రామానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |