పసుపులేటి మల్లికార్జునరావు
Jump to navigation
Jump to search
పసుపులేటి మల్లికార్జునరావు | |
---|---|
జననం | పసుపులేటి మల్లికార్జునరావు మే 5, 1944 ఖమ్మం, తెలంగాణ |
నివాస ప్రాంతం | ఖమ్మం, తెలంగాణ |
వృత్తి | కవి, కథ రచయిత |
పసుపులేటి మల్లికార్జునరావు (జననం: మే 5, 1944) కవి, కథ రచయిత.[1]
బాల్యం[మార్చు]
పసుపులేటి మల్లికార్జునరావు 1944 మే 5 న ఖమ్మం జిల్లాలో జన్మించాడు.
జీవిత విశేషాలు[మార్చు]
వీరి మెదటి కథ నా స్మృతి పథంలో. సూమారుగా 80 కథలు, నాటికలు రచించాడు.
రచనలు[మార్చు]
ఇతని రచనలు ఆంధ్రజ్యోతి, జ్యోతి, కృష్ణా పత్రిక, పుస్తకప్రపంచం తదితర పత్రికలలో ప్రచురింపబడ్డాయి.
కథ సంపుటాలు[మార్చు]
- నా స్పూర్తి పథంలో
- సమాంతర రేఖలు
- ఉక్కుపిడికిలి
- ఉదయం
- పక్షులు
- భూమికి నిచ్చెనలో
కథలు[మార్చు]
- అత్తయ్య ఆదరణ
- నాస్మ్రతి పధంలో అమరజీవి
- మధు చుక్కాని
- మిమ్మల్ని ప్రేమించాను
- ఆంధ్ర మహాభారతము
- రెండవ మలుపు
- హత్య
- వీళ్లను ఎన్నుకోండి
- సమ్మె
- చలీ చీకటీ అమ్మాయి
- మెట్లు (అనువాదం)
- మనీ-షి పుస్తక ప్రపంచం
- జైకొట్టు తెలుగోడా...
- పాండోరాస్ బాక్స్
- సూపర్ హిట్
- వేమనరాయని పోరు
- జీవితం...
మూలాలు[మార్చు]
- ↑ పసుపులేటి మల్లికార్జునరావు. "పసుపులేటి మల్లికార్జునరావు". కథ నిలయం. Retrieved 25 September 2017.