కందులాపురం
కందులాపురం, ప్రకాశం జిల్లా, కంభం మండలానికి చెందిన గ్రామం.[1].పిన్ కోడ్ నం. 523 333., ఎస్.టి.డి. కోడ్ = 08406.
కందులాపురం | |
---|---|
గ్రామం | |
![]() | |
నిర్దేశాంకాలు: 15°34′01″N 79°07′01″E / 15.567°N 79.117°ECoordinates: 15°34′01″N 79°07′01″E / 15.567°N 79.117°E ![]() | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కంభం మండలం |
మండలం | కంభం ![]() |
జనాభా (2011) | |
• మొత్తం | String Module Error: Match not found |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 ( ![]() |
పిన్(PIN) | ![]() |
గ్రామ చరిత్ర[మార్చు]
ఈ గ్రామాన్ని పసికందులపల్లె అనే పేరుతో పూర్వము పిలిచేవారు . పూర్వము ఈ గ్రామంలో పిల్లలు ఎక్కువ జన్మించేవారట అందుకనే ఈ గ్రామానికి పసికందుల పల్లె అనే పేరు వచ్చిందని ఆపేరు కాలక్రమంలో కందులపురం వాడుకలో కందులాపురంగా మారిపోయినది . ఆ గ్రామ కురువృద్దులు చెప్పుతున్నారు .
సమీప గ్రామాలు[మార్చు]
నాగులవరం 6 కి.మీ, కంభం 3 కి.మీ, రావిపాడు 7 కి.మీ, కాకర్ల 8 కి.మీ, వెలగలపాయ 8 కి.మీ.
సమీప మండలాలు[మార్చు]
దక్షణాన బెస్తవారిపేట మండలం, తూర్పున తర్లుపాడు మండలం, పడమరన అర్ధవీడు మండలం, తూర్పున మార్కాపురం మండలం.
గ్రామంలోని విద్యాసౌకర్యాలు[మార్చు]
- ఎం.జి. కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బి.ఇ.డి)
ప్రభుత్వ పాఠశాల[మార్చు]
ప్రాథమికోన్నత పాఠఃశాల
గ్రామంలోని మౌలిక సదుపాయాలు[మార్చు]
అంగనవాడీ కేంద్రం. ప్రాథమికోన్నత పాఠఃశాల
త్రాగునీటి సౌకర్యం[మార్చు]
ఈ గ్రామంలో, 2014, అక్టోబరు-2న గాంధీజయంతి సందర్భంగా, ఎన్.టి.ఆర్. సుజల స్రవంతి పథకం ప్రారంభించారు. ఈ పథకం ద్వారా, గ్రామీణ ప్రాంతాలవారికి స్వచ్ఛమైన శుద్ధి చేసిన, 20 లీటర్ల మంచినీటిని, రెండు రూపాయలకే అందించెదరు. [3]. ఆ పధకం అమలు జరగడంలేదు అందుకు కారణం బోరులో నీరు యెండిపోయినది
బ్యాంకులు[మార్చు]
సిండికేట్ బ్యాంక్, కందులాపురం (నాగులవరం) శాఖ.
గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]
గ్రామానికి సాగు, త్రాగు నిటీకి కంభం ఛెరువెే ఆధారం, కాని వరుస కరువు, వానలు కురవక ఛెరులో నీరు లేక గ్రామంలో నీరు లభింఛక టాంకర లతో నిటినీ అందిస్తున్నారు
గ్రామంలో రాజకీయాలు[మార్చు]
కందులాపురం రాజకీయాలు స్వార్ధ రాజకీయాలు కొనసాగుతున్నవి .
గ్రామ పంచాయతీ[మార్చు]
బేస్తవారిపేట సమితి అధ్యక్షుడిగా కూడా పనిచేసి ఉత్తమ సేవలు అందిచారు . ముతకపల్లే మూర్తిరెడ్డి వరుసగా 3 సార్లు సర్పంచిగా కందులాపురం గ్రామపంచాయితికి ఎన్నికై రాష్ట్రప్రభుత్వం నుంచి ఉత్తమ సర్పంచి అవార్డు అందుకున్నారు . ముతకపల్లే మూర్తిరెడ్డిగారి విగ్రహం కందులాపురం సెంటర్లో ఉన్నది . 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి కల్లకుంట మెర్సీ కమలా ఆనంద్, సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ g.వెంకటేశ్వరరెడ్డి ఎన్నికైనారు. [3] ప్రస్తుతం ప్రత్యేకాధికారి పాలన కొనసాగుతున్నది .
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు[మార్చు]
శ్రీ పట్టాభి రామాలయం:- కందులాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని నెహ్రూ బజారులో వెలసిన ఈ ఆలయ జీర్ణోద్ద్ధ్రణ పనులకు, 2015, జూన్-11వ తేదీ గురువారంనాడు, వేదపండితులు, గ్రామస్థులు భూమిపూజ నిర్వహించారు. 25 లక్షల రూపాయల విరాళాలతో ఈ ఆలయ నిర్మాణం చేపట్టినారు. [4]అంకాలమ్మ గుడి ఉరిలో పొలాల మధ్యలో ఉన్నది
గ్రామంలోని ప్రధాన పంటలు[మార్చు]
వరి, కంది, పప్పు శెనగ, ధనియాలు
గ్రామంలోని ప్రధాన వృత్తులు[మార్చు]
వ్యవసాయం, భవన నిర్మాణ పని,
గ్రామ ప్రముఖులు[మార్చు]
.ముతకపల్లే మూర్తిరెడ్డి బేస్తవారిపేట సమితి అధ్యక్షుడిగా కూడా పనిచేసి ఉత్తమ సేవలు అందిచారు . ముతకపల్లే మూర్తిరెడ్డి వరుసగా 3 సార్లు సర్పంచిగా కందులాపురం గ్రామపంచాయితికి ఎన్నికై రాష్ట్రప్రభుత్వం నుంచి ఉత్తమ సర్పంచి అవార్డు అందుకున్నారు . ముతకపల్లే మూర్తిరెడ్డిగారి విగ్రహం కందులాపురం సెంటర్లో ఉన్నది .
గణాంకాలు[మార్చు]
2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభా 10766 మొత్తం గృహాల సంఖ్య 2445 స్త్రీ జనాభా% 52.4% (5640) మొత్తం అక్షరాస్యత శాతం 73.2% (7876) మహిళా అక్షరాస్యత రేటు 34.9% (3758) షెడ్యూల్డ్ తెగలు జనాభా 2.1% (228) షెడ్యూల్డ్ కుల జనాభా 19.5% (2100) వర్కింగ్ పాపులేషన్% 32.7% చైల్డ్ (0 -6) జనాభా 2011 నాటికి 1119 గర్ల్ చైల్డ్ (0 -6) జనాభా శాతం 2011 నాటికి 47.9% (536)
మూలాలు[మార్చు]
వెలుపలి లంకెలు[మార్చు]
[3] ఈనాడు ప్రకాశం; 2014, అక్టోబరు-3; 6వపేజీ. [4] ఈనాడు ప్రకాశం; 2015, జూన్-12; 6వపేజీ.