కదంబులు
Jump to navigation
Jump to search
కదంబ వంశ స్థాపకుడు మయూర శర్మ. ఇతని ఇంటిలో కదంబ వృక్షం ఉండటం వల్ల ఆ వంశానికి కదంబ వంశం అని పేరు వచ్చింది.
శాసనం[మార్చు]
చంద్ర వళ్ళి శాసనం,తాళ్ళ గుండ శాసనం వీరి చరిత్ర తెలుపుతుంది.
జయించిన రాజ్యలు[మార్చు]
మయూరి శర్మ పల్లవ సామంతులైన, బృషద్బాణులను ఓడించి శ్రీ పర్వత నాగార్జున కొండ ప్రాంతంలో కదంబ రాజ్యాన్ని స్థాపించాడు. మయూరి శర్మ వైజయంతి ని రాజధానిగా చేసుకొని రాజ్యాన్ని పరిపాలించాడు. పల్లవులు మయూర శర్మ ఓడించలేక అతనితో సంధి చేసుకుని ప్రేహరం నుంచి అరేబియా సముద్రం వరకు ఉన్న ప్రాంతాలను మయూర శర్మ రాజుగా అంగీకరించారు. త్రికూట, అభీర, పల్లవ, పారియాత్రిక, శకస్థాన, మోకారి, రాజ్యాలను జయించాడు.
అశ్వమేధ యాగాలు[మార్చు]
మయూరి శర్మ 18 అశ్వమేధ యాగాలు చేశాడు. మయూరి శర్మ అనంతరం భగీరథుడు శాంతి వర్మ కృష్ణ పరమ మొదలైన వారు రాజ్యాన్ని పాలించారు