కాకతి వెన్నయ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాకతీయ సామ్రాజ్యం
ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో ఒక భాగం
కాకతీయ పాలకులు
కాకతి వెన్నయ 750-768
మొదటి గుండయ 769-824
రెండవ గుండయ 825-870
మూడవ గుండయ 870-895
ఎఱ్ఱయ 896-925
మొదటి బేతరాజు 946-955
నాల్గవ గుండయ 956-995
గరుడ బేతరాజు 996-1051
మొదటి ప్రోలరాజు 1052-1076
రెండవ బేతరాజు 1076-1108
దుర్గరాజు 1108-1115
రెండవ ప్రోలరాజు 1116-1157
గణపతి దేవుడు 1199-1262
రుద్రమ దేవి 1262-1289
ప్రతాపరుద్రుడు 1289-1323

‡ రాణి

ఇతరులు
మాలిక్ మక్బూల్
నిర్మాణాలు
*వరంగల్ ఖిల్లా
*వేయి స్తంభాల గుడి
*రామప్ప దేవాలయం
మార్చు

కాకతి వెన్నయ దుర్జయ వంశంలో జన్మించాడు. అతను కాకతీయ వంశ స్థాపకుడు.[1] కాకతి పురాన్ని నివాస స్థానంగా చేసుకొని పరిపాలించాడని బయ్యారం చెరువు శాసనం చెబుతుంది.[2] చాళుక్య గాంగ కుమార సోమేశ్వరుడు సా.శ. 1124లో వేయించిన గూడూరు శాసనంలో కూడా వెన్నయ గురించి ఉంది. కాకతీయులు నాడు రాష్ట్రకూటుల సామంతులుగా ప్రస్థానం మొదలుపెట్టారు. వెన్నయ రాష్ట్రకూట రాజైన దంతిదుర్గుని సామంతునిగా తెలంగాణ ప్రాంత పరిపాలకుడిగా ఉన్నాడు.

బయ్యారం శాశనం ప్రకారం ఇతను దుర్జయ వంశమునకు మూలపురుషుడు.[3] కాకతీయుల పూర్వుల గురించి మాంగల్లు శాసనం వివరిస్తుంది.

ఇవి కూడా చూడండి[మార్చు]

కాకతీయుల వంశవృక్షము

మూలాలు[మార్చు]

  1. "Telangana History Kakatiyas (1000-1323 A.D.)". Recruitment Topper (in అమెరికన్ ఇంగ్లీష్). 2016-04-14. Retrieved 2020-07-16.
  2. తెలుగు దేశ స్థితి కాకతీయ చరిత్రము (సా.శ. 750 - సా.శ. 1325) -- రచన: తేరాల సత్యనారాయణశర్మ అను పుస్తకము.
  3. "కాకతీయుల తొలితరం నాయకులు - Namasthetelangaana". Dailyhunt (in ఇంగ్లీష్). Retrieved 2020-07-16.