కేశరి నాథ్ త్రిపాఠి
Jump to navigation
Jump to search
కేశరి నాథ్ త్రిపాఠి | |||
| |||
పదవీ కాలం 24 జులై 2014 – 29 జులై 2019 | |||
ముందు | డి.వై. పాటిల్ (అదనపు భాద్యత) | ||
---|---|---|---|
తరువాత | జగదీప్ ధన్కర్ | ||
బీహార్ గవర్నర్
(అదనపు భాద్యత) | |||
పదవీ కాలం 20 జూన్ 2017 – 29 సెప్టెంబర్ 2017 | |||
ముందు | రామ్నాథ్ కోవింద్ | ||
తరువాత | సత్య పాల్ మాలిక్ | ||
పదవీ కాలం 27 నవంబర్ 2014 – 15 ఆగష్టు 2015 | |||
ముందు | డి.వై. పాటిల్ | ||
తరువాత | రామ్నాథ్ కోవింద్ | ||
మిజోరాం గవర్నర్
(అదనపు భాద్యత) | |||
పదవీ కాలం 4 ఏప్రిల్ 2015 – 25 మే 2015 | |||
ముందు | అజిజ్ క్కురేషి | ||
తరువాత | నిర్భయ్ శర్మ | ||
14వ మేఘాలయ గవర్నర్
| |||
పదవీ కాలం 6 జనవరి 2015 – 19 మే 2015 | |||
ముందు | క్రిషన్ కాంత్ పాల్ | ||
తరువాత | వి. షణ్ముగనాథన్ | ||
ఉత్తరప్రదేశ్ శాసనసభ స్పీకర్
| |||
పదవీ కాలం 1991-1993 | |||
ముందు | హరి కృష్ణ శ్రీవాస్తవ | ||
తరువాత | ధనిరాం వర్మ | ||
పదవీ కాలం 1997-2004 | |||
ముందు | బర్ఖు రామ్ వర్మ | ||
తరువాత | వకార్ అహ్మద్ షా | ||
నియోజకవర్గం | అలాహాబాద్ సౌత్ | ||
ఉత్తరప్రదేశ్ ఆర్ధిక మంత్రి
| |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | అలాహాబాద్, ఉత్తరప్రదేశ్, భారతదేశం) | 1934 నవంబరు 10||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | సుధా త్రిపాఠి | ||
సంతానం | 3 |
కేశరి నాథ్ త్రిపాఠి (జననం 10 నవంబర్ 1934) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన జూలై 2014 నుండి జూలై 2019 వరకు పశ్చిమ బెంగాల్ గవర్నర్గా పని చేశాడు. కేశరి నాథ్ త్రిపాఠి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి మూడుసార్లు ఉత్తర ప్రదేశ్ శాసనసభ స్పీకర్గా . భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్ డివిజన్ అధ్యక్షుడిగా పని చేశాడు. ఆయన పశ్చిమ బెంగాల్ గవర్నర్గా, బీహార్,[1] మేఘాలయ, మిజోరాం, త్రిపుర[2] రాష్ట్రాలకు స్వల్పకాలిక గవర్నర్గా అదనపు బాధ్యతలను నిర్వహించాడు.
మూలాలు[మార్చు]
- ↑ The Economic Times (27 November 2014). "Keshari Nath Tripathi sworn in as new Bihar Governor". Archived from the original on 25 July 2022. Retrieved 25 July 2022.
- ↑ News18 (8 June 2018). "West Bengal Governor KN Tripathi to Hold Additional Charge of Tripura" (in ఇంగ్లీష్). Archived from the original on 25 July 2022. Retrieved 25 July 2022.