Coordinates: 30°00′N 76°27′E / 30.00°N 76.45°E / 30.00; 76.45

జోగ్నాఖేరా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జోగ్నాఖేరా
పురాతత్వ ప్రదేశం
దేశంభారతదేశం
ప్రావిన్సుహర్యానా
Time zoneUTC+5.30 (Indian Standard Time)

జోగ్నాఖేరా అన్నది సింధు లోయ నాగరికతలోని హరప్పా దశకు చెందిన ప్రదేశం. జోగన్ ఖేరా ప్రస్తుతం భారత దేశంలోని హర్యానా రాష్ట్రంలో ఉన్న కురుక్షేత్రం జిల్లాలో నెలకొంది.[1]

పురాతత్వ తవ్వకాలు[మార్చు]

జోగ్నాఖేరా ప్రాంతాన్ని 2009లో పురాతత్వ తవ్వకాలు జరిపారు, ఐతే స్థానికులకు ఈ ప్రాంతపు ప్రాముఖ్యత తెలియదు.[2] ఈ ప్రాంతంలో ఆనాటి కుండ పెంకులు కూడా లభించాయి.[2]

  ?కురుక్షేత్రం
హర్యానా • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 30°00′N 76°27′E / 30.00°N 76.45°E / 30.00; 76.45
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
జిల్లా (లు) కురుక్షేత్ర జిల్లా జిల్లా
వెబ్‌సైటు: kurukshetra.nic.in
[1]

ప్రదేశానికి నష్టం[మార్చు]

సట్లెజ్-యమున లింక్ కాలువకు జూలై 2010లో వరదలు రావడంతో పురాతత్వ ప్రదేశం దెబ్బతింది. [2]

మూలాలు[మార్చు]

  1. Ghosh, Amalananda (Ed.) (1990). An Encyclopaedia of Indian archaeology. Leiden: E.J. Brill. p. 187. ISBN 9789004092648.
  2. 2.0 2.1 2.2 Sabharwal, Vijay (2010-07-11). "Indus Valley site ravaged by floods". The Times Of India. Archived from the original on 2011-08-11. Retrieved 2016-07-28.