నాస్యం మహమ్మద్ ఫరూఖ్
Jump to navigation
Jump to search
నాస్యం మహమ్మద ఫరూఖ్ | |||
![]()
| |||
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి అధ్యక్షుడు
| |||
పదవీ కాలం 2017-2018 | |||
ముందు | ఎ.చక్రపాణి | ||
---|---|---|---|
తరువాత | షరీఫ్ మొహమ్మద్ అహ్మద్ | ||
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి
| |||
పదవీ కాలం 1995-1999 | |||
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 1985-1989 1994-1999 1999-2003 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | |||
జీవిత భాగస్వామి | షాహినాజ్ బేగమ్ | ||
మతం | ముస్లిమ్ |
మహమ్మద్ ఫరుఖ్ (జ.మే 15, 1950) తెలుగుదేశం పార్టీ రాజకీయ నాయకుడు. ఆయన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గా ఉన్నాడు.[1][2]. ఆయనను నవంబర్ 15 , 2017న మండలి చైర్మన్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అంతకు ముందు ఈయన శాసనసభ ఉపసభాపతిగానూ, నందమూరి తారకరామారావు ప్రభుత్వంలో మంత్రిగానూ పనిచేశాడు. ఈయన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఎన్నుకోబడిన ఆంద్రప్రదేశ్ రాష్ట్ర తొలి చైర్మన్.[3] ఆయన ఇదివరకు నంద్యాల మ్యునిసిపాలిటీ సభ్యునిగా ఉన్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్ శానససభ సభ్యునిగా కూడా తన సేవలనందించాడు.
మూలాలు[మార్చు]
ఇతర లింకులు[మార్చు]
- Member's Information Archived 2017-11-12 at the Wayback Machine