పైగా ప్యాలెస్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 103: పంక్తి 103:
}}
}}


'''పైగా ప్యాలెస్''' [[తెలంగాణ రాష్ట్రం|తెలంగాణ రాష్ట్ర]] [[రాజధాని]] [[హైదరాబాదు]]లోని [[బేగంపేట]]లో ఉన్న ప్యాలెస్. ఆరో [[నిజాం]] [[మీర్ మహబూబ్ ఆలీ ఖాన్]] దగ్గర ప్రధానమంత్రిగా పనిచేసిన నవాబ్ వికారుల్ ఉమ్రా 1900లో ఈ ప్యాలెస్‌ను నిర్మించుకున్నాడు.<ref name="పైగా ప్యాలెస్">{{cite news |last1=నమస్తే తెలంగాణ |first1=జందగీ వార్తలు |title=పైగా ప్యాలెస్ |url=https://www.ntnews.com/Zindagi/పైగా-ప్యాలెస్-7-18-423280.aspx |accessdate=1 May 2019 |date=24 May 2018 |archiveurl=https://web.archive.org/web/20190501164543/https://www.ntnews.com/Zindagi/పైగా-ప్యాలెస్-7-18-423280.aspx |archivedate=1 May 2019}}</ref>
'''పైగా ప్యాలెస్''' [[తెలంగాణ రాష్ట్రం|తెలంగాణ రాష్ట్ర]] [[రాజధాని]] [[హైదరాబాదు]]లోని [[బేగంపేట]]లో ఉన్న ప్యాలెస్. ఆరో [[నిజాం]] [[మీర్ మహబూబ్ ఆలీ ఖాన్]] దగ్గర ప్రధానమంత్రిగా పనిచేసిన నవాబ్ వికారుల్ ఉమ్రా 1900లో ఈ ప్యాలెస్‌ను నిర్మించుకున్నాడు.<ref name="పైగా ప్యాలెస్">{{cite news |last1=నమస్తే తెలంగాణ |first1=జందగీ వార్తలు |title=పైగా ప్యాలెస్ |url=https://www.ntnews.com/Zindagi/పైగా-ప్యాలెస్-7-18-423280.aspx |accessdate=1 May 2019 |date=24 May 2018 |archiveurl=https://web.archive.org/web/20190501164543/https://www.ntnews.com/Zindagi/%E0%B0%AA%E0%B1%88%E0%B0%97%E0%B0%BE-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2%E0%B1%86%E0%B0%B8%E0%B1%8D-7-18-423280.aspx |archivedate=1 మే 2019 |work= |url-status=live }}</ref>


== చరిత్ర ==
== చరిత్ర ==

02:53, 8 జనవరి 2020 నాటి కూర్పు

పైగా ప్యాలెస్
సాధారణ సమాచారం
చిరునామాబేగంపేట, హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
ప్రస్తుత వినియోగదారులుయునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కాన్సులేట్ జనరల్, హైదరాబాద్
పూర్తి చేయబడినది1900

పైగా ప్యాలెస్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని బేగంపేటలో ఉన్న ప్యాలెస్. ఆరో నిజాం మీర్ మహబూబ్ ఆలీ ఖాన్ దగ్గర ప్రధానమంత్రిగా పనిచేసిన నవాబ్ వికారుల్ ఉమ్రా 1900లో ఈ ప్యాలెస్‌ను నిర్మించుకున్నాడు.[1]

చరిత్ర

మీర్ మహబూబ్ అలీఖాన్ దగ్గర ప్రధానమంత్రిగా పైగా వంశానికి చెందిన నవాబ్ వికారుల్ ఉమ్రా పని చేసేవాడు. ఆ వంశం పేరుమీదుగా దీనిని పైగా ప్యాలెస్‌గా పేరు వచ్చింది. అయితే ఈ భవనం నిజాంకు నచ్చడంతో ఆయనకే బహుమతిగా ఇవ్వడం జరిగింది. మీర్ మహబూబ్ అలీఖాన్ తన కుటుంబసమేతంగా అప్పుడప్పుడు ఈ ప్యాలెస్ కు వచ్చేవాడు.[2]

నిజాం పాలన తరువాత ఈ ప్యాలెస్ ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చింది. ఆ సమయంలో హైదరాబాదులోని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కాన్సులేట్ జనరల్ కోసం కేటాయించారు. ప్రస్తుతం శుభకార్యాలకు, ఇతర కార్యక్రమాలకు ఈ ప్యాలెస్ వేదికగా మారింది.

నిర్మాణం

దాదాపు 119 సంవత్సరాల క్రితం రెండున్నర ఎకరాల్లో సువిశాలంగా, రెండు అంతస్తుల్లో అత్యాధునిక హంగులతో యూరోపియన్ శైలీలో ఈ ప్యాలెస్ రూపొందింది. ఈ ప్యాలెస్ కు 22 అడుగుల ఎత్తైన పెకప్పు ఉంది. మొదటి అంతస్తులో 20 గదులు ఉన్నాయి. వాటి బాతురూం గదులు ఒక్కోటి 300 అడుగుల్లో ఉన్నాయి. రెండవ అంతస్తుకు చేరుకోడానికి కలపతో చేసిన మెట్లు ఏర్పాటు చేయబడ్డాయి.[3]

మూలాలు

  1. నమస్తే తెలంగాణ, జందగీ వార్తలు (24 May 2018). "పైగా ప్యాలెస్". Archived from the original on 1 మే 2019. Retrieved 1 May 2019.
  2. Telangana Today, SundayScape-Telangana Diaries (12 November 2017). "A palace straight out of a storybook". Kota Saumya. Archived from the original on 1 May 2019. Retrieved 1 May 2019.
  3. పైగా ప్యాలెస్, ఆదాబ్ హైదరాబాదు, మల్లాది కృష్ణానంద్, 2014, హైదరాబాదు, పుట. 74