మాగుంట శ్రీనివాసులురెడ్డి
మాగుంట శ్రీనివాసులురెడ్డి | |||
నియోజకవర్గం | ఒంగోలు | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | నెల్లూరు, ఆంధ్ర ప్రదేశ్ | 1953 అక్టోబరు 15||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెసు | ||
జీవిత భాగస్వామి | మాగుంట గీతలత | ||
సంతానం | 2 కుమారులు (రాఘవరెడ్డి) | ||
నివాసం | ఒంగోలు | ||
మూలం | biodata |
మాగుంట శ్రీనివాసులురెడ్డి (జ: 15 అక్టోబర్, 1953) భారత పార్లమెంటు సభ్యుడు. ఇతడు ఆంధ్ర ప్రదేశ్ లోని ఒంగోలు లోకసభ నియోజకవర్గం నుండి 14వ లోక్సభకు భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా ఎన్నికయ్యారు.
రాజకీయ జీవితం[మార్చు]
మాగుంట శ్రీనివాసులరెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1998, 2004, 2009 ఎన్నికల్లో ఒంగోలు ఎంపిగా కాంగ్రెస్ పార్టీ తరుపున గెలిచాడు. ఆయన 1999లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, 2014 ఎన్నికల సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరి 2014లో టీడీపీ ఒంగోలు ఎంపిగా పోటీ చేసి ఓటమి చెందాడు. ఆయన 2015లో ప్రకాశం జిల్లా స్థానిక సంస్థల తరుపున శాసనమండలి సభ్యునిగా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.[1]
మాగుంట శ్రీనువాసులు రెడ్డి మార్చి-16,2019న తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[2] ఆయన 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఒంగోలు లోక్ సభ స్థానం నుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలిచాడు.
బయటి లింకులు[మార్చు]
- ↑ Sakshi (20 March 2019). "ఏళ్ల తరబడి రాజకీయ వారసత్వం". Archived from the original on 5 జనవరి 2022. Retrieved 5 January 2022.
{{cite news}}
: Check date values in:|archivedate=
(help) - ↑ 10TV (16 March 2019). "వైసీపీలో చేరిన మాగుంట" (in telugu). Archived from the original on 5 ఆగస్టు 2021. Retrieved 5 August 2021.
{{cite news}}
: Check date values in:|archivedate=
(help)CS1 maint: unrecognized language (link)
- All articles with dead external links
- Articles with dead external links from జనవరి 2020
- Articles with permanently dead external links
- 1953 జననాలు
- 14వ లోక్సభ సభ్యులు
- 12వ లోక్సభ సభ్యులు
- 15వ లోక్సభ సభ్యులు
- జీవిస్తున్న ప్రజలు
- భారత జాతీయ కాంగ్రెస్ నాయకులు
- ప్రకాశం జిల్లా రాజకీయ నాయకులు
- ప్రకాశం జిల్లా నుండి ఎన్నికైన లోక్సభ సభ్యులు
- CS1 maint: unrecognized language