వంశవృక్షం (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వంశవృక్షం 1980 లో విడుదలైన తెలుగు చిత్రం . వంశీకృష్ణ మూవీస్ నిర్మించిన ఈ సినిమాకి బాపు దర్శకుడు కాగా, సంగీతం కె వి మహదేవన్ అందించారు. ప్రధాన పాత్రలో జె. వి . సోమయాజులు, అనిల్ కపూర్, జ్యోతి, ముక్కామల, కాంతారావు నటించారు.

వంశవృక్షం
(1980 తెలుగు సినిమా)
దర్శకత్వం బాపు
తారాగణం జె.వి. సోమయాజులు ,
జ్యోతి
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ వంశీకృష్ణ మూవీస్
విడుదల తేదీ 1980 (1980)
భాష తెలుగు


తారాగణం[మార్చు]

సాంకేతిక బృందం[మార్చు]

సంగీతం[మార్చు]

Untitled

ఈ చిత్రంలోని అన్ని పాటలను రచించిన వారు:సినారె; అన్ని పాటలకు సంగీతం సమకూర్చినవారు:కె.వి.మహదేవన్.

పాటలు
సం.పాటగానంపాట నిడివి
1."అసహాయ శూరుడెవడు"ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల 
2."ఉరికింది ఉరికింది సెలయేరు"ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 
3."ఏది వంశం ఏది గోత్రం"ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 
4."జాతస్య హి ధృవో"ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల 
5."నిండింది నూరేళ్ళ బ్రతుకు"  
6."వంశీకృష్ణ"ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల 

బయటి లింకులు[మార్చు]