శాంతినగర్
స్వరూపం
| శాంతినగర్ | |
| — రెవిన్యూ గ్రామం — | |
| అక్షాంశరేఖాంశాలు: 15°57′02″N 77°50′43″E / 15.95062°N 77.84534°E | |
|---|---|
| రాష్ట్రం | తెలంగాణ |
| జిల్లా | మహబూబ్ నగర్ జిల్లా |
| మండలం | వడ్డేపల్లి |
| ప్రభుత్వం | |
| - సర్పంచి | |
| పిన్ కోడ్ 509126 | |
| ఎస్.టి.డి కోడ్ 08518 | |
శాంతినగర్, తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ గద్వాల జిల్లా, వడ్డేపల్లి మండలానికి చెందిన గ్రామం. ఇది రెవెన్యూ గ్రామం కాదు. మండలంలోని పెద్ద గ్రామాలలో ఒకటి.
రవాణా మార్గం
[మార్చు]హైదరాబాదు - కర్నూలు మార్గంలో ఆలంపూర్ రింగ్ రోడ్డ్లోలో దిగాలి. అక్కడ నుండి బస్ లో కాని అటోలో కాని 20 కి.మి ప్రయాణిస్తే శాంతినగర్ చేరుకుంటారు.ఈ గ్రామం 7 వ నెంబరు జాతీయ రహదారి నుండి రాయచూరు వెళ్ళు మార్గంలో ఉంది.
కార్యాలయాలు
[మార్చు]- పోలీస్ స్టేషను.
- ప్రాథమిక ఆరోగ్య కేంద్రం.
ప్రముఖులు
[మార్చు]- పోతుల సునీత ఈమె 1967 జూన్ 6న శాంతినగర్ లో ఈశ్వరయ్య, అనసూయమ్మ దంపతులకు జన్మించింది. ఆమె 1984లో పత్తికొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి ఇంటర్మీడియట్ పూర్తిచేసి అనంతరం బీఏ పూర్తి చేసింది. పోతుల సునీత పరిటాల రవి సన్నిహితుడు పోతుల సురేష్ ను వివాహం చేసుకుంది. ఈమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు
బ్యాంకులు
[మార్చు]శాంతినగర్ గ్రామంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రబ్యాంక్ శాఖలు ఉన్నాయి.