శార్వరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంచాంగ విశేషాలు
హిందూ కాలగణన
తెలుగు సంవత్సరాలు
తెలుగు నెలలు
ఋతువులు

సా.శ. 1900-1901, 1960-1961లో వచ్చిన తెలుగు సంవత్సరానికి శార్వరి అని పేరు.

సంఘటనలు[మార్చు]

  • సా.శ. 1900 : వైశాఖమాసములో తిరుపతి వేంకట కవులు బొబ్బిలివద్దనుండు పాలతేరు గ్రామమున, గజపతినగరం, విశాఖపట్నంలో యవధానములు జరిపారు.[1] పిదప ఆశ్వయుజ మాసములో నర్సారావుపేటలోను, మార్గశిర మాసములో కేశనకుర్తిలో ఆకొండి కామన్న గారి యింటిలోను యవధానములు నిర్వహించారు.

జననాలు[మార్చు]

మరణాలు[మార్చు]

పండుగలు, జాతీయ దినాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. తిరుపతి, వేంకట కవులు (1908). శతావధానసారము. p. 74. Retrieved 27 June 2016.[permanent dead link]
  2. కల్లూరు అహోబలరావు (1975). రాయలసీమ రచయితల చరిత్ర మొదటి భాగం (1 ed.). హిందూపురం: శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల. p. 24. Retrieved 22 April 2020.
  3. రాపాక ఏకాంబరాచార్యులు (2016). అవధాన విద్యా సర్వస్వము (1 ed.). హైదరాబాద్: రాపాక రుక్మిణి. p. 747.
"https://te.wikipedia.org/w/index.php?title=శార్వరి&oldid=3851173" నుండి వెలికితీశారు